ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టిందని..27వ తేదీ నుంచి ఈయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.