Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఓ సినిమా కోసం తొలిసారి కలం పట్టారు బాలయ్య. రచయితగా మారి కథను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య369 సినిమా సీక్వెల్ కోసం కథను రెడి చేస్తున్నారు బాలక్రిష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య క్రియేటివిటీ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. అయితే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
Read Also: Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!
Also Read
ఇటీవల అన్ స్టాపబుల్ షోలో కొన్ని ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన `ఒకే ఒక జీవితం` సినిమా గురించి ప్రస్తావిస్తూ.. `ఆదిత్య 369` గుర్తొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా `ఆదిత్య 999 మ్యాక్స్` గురించి స్పందిస్తూ.. వచ్చే ఏడాదే ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. `ఆదిత్య 369`కి దర్శకత్వం వహించిన సింగీతమే ఆ బాధ్యతలు తీసుకుంటారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారు. అయితే సీనియర్ కి అవకాశం ఇవ్వడం కన్నా ఇప్పటి దర్శకులు..అందులోనూ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న దర్శకుడికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఓ సందర్భంలో అన్నారు. అయితే వచ్చే ఏడాది బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా ప్రారంభించాలి. అలాగే 109వ సినిమాకి సంబంధించి చర్చలు వేగంగా జరుగుతున్నాయి. మరి వీటన్నింటి నడుమ ఆదిత్య `999 మ్యాక్స్ నెంబర్` ఏదై ఉంటుందో వేచి చూడాలి.
Read Also: Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి.. దేవుడా హీరోయిన్లకు మించి చూపిస్తుందే
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!