బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు : వీహెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు పెద్దపీట అంటున్న కేసీఆర్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు ఆరోపణలు చేశారు. ‘రాములు అనే ముదిరాజ్ రైతు అప్పుల పాలు అయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కందుకూరు మండలం అన్నోజిగూడా గ్రామంలో 54 మంది రైతులకు ఫార్మాసిటీ లో భూములు గుంజుకున్నారు. కానీ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు.
రాములు అనే ముదిరాజ్ రైతుకు ఇందిరమ్మ భూమి ఇస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వం భూమి గుంజుకుంది. డబ్బులు ఇవ్వకపోతే అప్పులపాలై అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇందిరమ్మ హయాంలో భూమి ఇచ్చారు. 8 లక్షల రూపాయలకు కొని కోట్ల రూపాయలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతులు పండించిన పంటలు కొనలేక పోతే కామారెడ్డి జిల్లాలో బీరయ్య పంట కుప్ప మీదనే పడి చనిపోయాడు. విపరీతమైన గుండె కొతతో బీరయ్య చనిపోయాడు.
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వం సకాలంలో పంటలు కొన్నా… భూ సేకరణ డబ్బులు ఇచ్చినా ఈ రెండు ప్రాణాలు బతికేవి’ అంటూ ఆయన ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. కలెక్టర్ సహజ మరణం అంటున్నారు.. తప్పుడు నివేదికలు ఇస్తున్న కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని, ఈటెల రాజేందర్.. నీ కుల సోదరుడు ఆత్మహత్య చేసుకున్నారు.. వెళ్లి కలిసి ఆయన కుటుంబానికి సహాయం చెయ్యి.. నా వంతు చిన్న సహాయంగా రాములు కుటుంబానికి 50 వేల సహాయం చేసాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!