Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ysrcp

Ysrcp News

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..
      #ఆంధ్రప్రదేశ్

      బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..

      టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్ప‌ట్లో హైద‌రాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చార‌ని.. సినిమా డైరెక్ట‌ర్ల‌ను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్ర‌బాబేన్న ఆయ‌న‌.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించ‌డంతో.. మ‌ళ్లీ హైదరాబాద్ కు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.. ఇక‌, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
    • కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదు..!
      #ఆంధ్రప్రదేశ్

      కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదు..!

      తాము చేయలేని పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తొందనే కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి క‌న్న‌బాబు.. గత రెండేళ్ల కాలంలో రూ. 83 వేల కోట్లు వ్యవసాయానికి.. రైతులకు ఖర్చు పెట్టామ‌న్న ఆయ‌న‌.. ఉచిత బీమా చెల్లింపులను టీడీపీ చిన్న విషయంగా చూస్తోంద‌ని ఫైర్ అయ్యారు.. రూ.3783 కోట్లు పంటల బీమా నిమిత్తం చెల్లించాం.. టీడీపీ హయాంలో కట్టాల్సిన బీమాను కూడా మేమే చెల్లించామ‌న్న క‌న్న‌బాబు.. టీడీపీ హయాంలో రూ. 2900 కోట్లు…
    • ర‌ఘురామ‌రాజు కేసు.. కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు
      #ఆంధ్రప్రదేశ్

      ర‌ఘురామ‌రాజు కేసు.. కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

      తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భ‌ర‌త్.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్ర‌భుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాల‌లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.. ఇక‌, త‌దుప‌రి విచార‌ణ‌ను ఆరు వారాల‌కు…
    • రెడ్డి, క‌మ్మ కార్పొరేష‌న్లు ఏర్పాటు.. ఉత్త‌ర్వులు జారీ
      #ఆంధ్రప్రదేశ్

      రెడ్డి, క‌మ్మ కార్పొరేష‌న్లు ఏర్పాటు.. ఉత్త‌ర్వులు జారీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స‌ర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంది. అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది వైసీపీ స‌ర్కార్… రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి కార్పొరేష‌న్ ఏర్పాటుతో పాటు.. కమ్మ కులస్తుల‌కు కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది.. రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ మేరకు ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ప‌నిచేయ‌నున్నాయి.. ఆయా వ‌ర్గాల్లో ఆర్థికంగా…
    • జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..
      #ఆంధ్రప్రదేశ్

      జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నార‌ని తెలిపారు ప్ర‌భుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జ‌రిపామ‌న్నారు.. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం త‌మ‌ద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.. ఈ స‌మ‌యంలో.. 40 ఏళ్ల ఇండస్ట్రీ పక్క రాష్ట్రంలో దాక్కున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం…
    • టీడీపీ మాక్ అసెంబ్లీపై పేర్నినాని సెటైర్లు.. అదో సుర‌భి డ్రామా కంపెనీ..!
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీ మాక్ అసెంబ్లీపై పేర్నినాని సెటైర్లు.. అదో సుర‌భి డ్రామా కంపెనీ..!

      తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుంద‌ని కామెంట్ చేసిన ఆయ‌న‌.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నార‌ని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా…
    • ఇది కూత‌లు, కోత‌ల బ‌డ్జెట్..
      #ఆంధ్రప్రదేశ్

      ఇది కూత‌లు, కోత‌ల బ‌డ్జెట్..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తుల‌సిరెడ్డి.. ఆర్థిక‌మంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బ‌డ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్‌ లో ఎంతో కోత పెడుతోంద‌న్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు…
    • లైవ్: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ 
      #Top Story

      లైవ్: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ 

    • ఎంపీ ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఆర్మీ ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌
      #తెలంగాణ

      ఎంపీ ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఆర్మీ ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌

      సుప్రీంకోర్టు ఆదేశాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు.. అనంత‌రం ర‌ఘురామకు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ముగ్గురు డాక్ట‌ర్ల బృందంతో ర‌ఘురామ కృష్ణంరాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీ‌షియ‌ల్ ఆఫీస‌ర్ స‌మ‌క్షంలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌నీ.. ప‌రీక్ష‌లు మొత్తాన్ని వీడియో తీశామ‌ని పేర్కొన్నారు.. ప్ర‌స్తుతం ర‌ఘురామ కృష్ణంరాజు మెడిక‌ల్ కేర్‌లో ఉన్నార‌ని తెలిపిన ఆర్మీ ఆస్ప‌త్రి……
    ←1…561562563564565→

తాజావార్తలు

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..

  • Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..

  • PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?

  • Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions