Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ysrcp

Ysrcp News

    • రెండు రోజులు ఢిల్లీలోనే మకాం.. ఏపీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత..!
      #ఆంధ్రప్రదేశ్

      రెండు రోజులు ఢిల్లీలోనే మకాం.. ఏపీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత..!

      ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్‌ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్‌.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్…
    • చంద్రబాబుకి చిన్నమెదడు చితికిందా..? రోజా ఫైర్‌
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబుకి చిన్నమెదడు చితికిందా..? రోజా ఫైర్‌

      చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
    • ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. 3.7 ల‌క్షల మందికి ల‌బ్ధి
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. 3.7 ల‌క్షల మందికి ల‌బ్ధి

      క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వ ఆదాయం ప‌డిపోయినా.. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కార్.. మంగ‌ళ‌వారం రోజు జగనన్న తోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీని ప్రారంభించ‌నున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ ప‌థ‌కం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందించ‌నున్నారు.. వరసగా రెండో ఏడాది…
    • సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు కాకాని కౌంట‌ర్.. దమ్ముంటే నిరూపించు… రా.. రా..!
      #ఆంధ్రప్రదేశ్

      సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు కాకాని కౌంట‌ర్.. దమ్ముంటే నిరూపించు… రా.. రా..!

      నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య మందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.. అయితే, ఇప్పుడు ఆనంద‌య్య మందు.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్‌సైట్‌లో పెట్టి.. ఆనంద‌య్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మార‌గా.. సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఆనందయ్య మందుకు దళారులుగా…
    • ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్.. వీరిలో క‌లెక్ట‌ర్లు.. పెద్ద సంఖ్య‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఉన్నారు.. ఇక‌, ఇవాళ ఏపీ స‌ర్కార్ బ‌దిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ బదిలీ.. ఆయ‌న స్థానంలో ఎల్‌.ఎస్‌.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ.. ఆయ‌న స్థానంలో నాగలక్ష్మి…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌

      క‌రోనా స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. క‌రోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జ‌మ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
    • అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…
      #ఆంధ్రప్రదేశ్

      అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…

      రాజ‌ధాని త‌ర‌లింపు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.. అతిత్వ‌ర‌లోనే విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లించ‌నున్న‌ట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి… విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌… సీఆర్‌డీఏ కేసుల‌కు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.. ఇక‌, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించ‌వ‌చ్చు అని తెలిపిన విజ‌య‌సాయి… రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…
    • లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్
      #Top Story

      లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..
      #ఆంధ్రప్రదేశ్

      బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..

      టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్ప‌ట్లో హైద‌రాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చార‌ని.. సినిమా డైరెక్ట‌ర్ల‌ను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్ర‌బాబేన్న ఆయ‌న‌.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించ‌డంతో.. మ‌ళ్లీ హైదరాబాద్ కు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.. ఇక‌, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
    ←1…560561562563564565→

తాజావార్తలు

  • SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

  • Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

  • Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

  • Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions