Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ysrcp

Ysrcp News

    • ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్.. వీరిలో క‌లెక్ట‌ర్లు.. పెద్ద సంఖ్య‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఉన్నారు.. ఇక‌, ఇవాళ ఏపీ స‌ర్కార్ బ‌దిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ బదిలీ.. ఆయ‌న స్థానంలో ఎల్‌.ఎస్‌.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ.. ఆయ‌న స్థానంలో నాగలక్ష్మి…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌

      క‌రోనా స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. క‌రోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జ‌మ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
    • అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…
      #ఆంధ్రప్రదేశ్

      అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…

      రాజ‌ధాని త‌ర‌లింపు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.. అతిత్వ‌ర‌లోనే విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లించ‌నున్న‌ట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి… విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌… సీఆర్‌డీఏ కేసుల‌కు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.. ఇక‌, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించ‌వ‌చ్చు అని తెలిపిన విజ‌య‌సాయి… రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…
    • లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్
      #Top Story

      లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..
      #ఆంధ్రప్రదేశ్

      బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..

      టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్ప‌ట్లో హైద‌రాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చార‌ని.. సినిమా డైరెక్ట‌ర్ల‌ను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్ర‌బాబేన్న ఆయ‌న‌.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించ‌డంతో.. మ‌ళ్లీ హైదరాబాద్ కు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.. ఇక‌, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
    • కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదు..!
      #ఆంధ్రప్రదేశ్

      కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదు..!

      తాము చేయలేని పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తొందనే కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి క‌న్న‌బాబు.. గత రెండేళ్ల కాలంలో రూ. 83 వేల కోట్లు వ్యవసాయానికి.. రైతులకు ఖర్చు పెట్టామ‌న్న ఆయ‌న‌.. ఉచిత బీమా చెల్లింపులను టీడీపీ చిన్న విషయంగా చూస్తోంద‌ని ఫైర్ అయ్యారు.. రూ.3783 కోట్లు పంటల బీమా నిమిత్తం చెల్లించాం.. టీడీపీ హయాంలో కట్టాల్సిన బీమాను కూడా మేమే చెల్లించామ‌న్న క‌న్న‌బాబు.. టీడీపీ హయాంలో రూ. 2900 కోట్లు…
    • ర‌ఘురామ‌రాజు కేసు.. కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు
      #ఆంధ్రప్రదేశ్

      ర‌ఘురామ‌రాజు కేసు.. కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

      తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భ‌ర‌త్.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్ర‌భుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాల‌లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.. ఇక‌, త‌దుప‌రి విచార‌ణ‌ను ఆరు వారాల‌కు…
    • రెడ్డి, క‌మ్మ కార్పొరేష‌న్లు ఏర్పాటు.. ఉత్త‌ర్వులు జారీ
      #ఆంధ్రప్రదేశ్

      రెడ్డి, క‌మ్మ కార్పొరేష‌న్లు ఏర్పాటు.. ఉత్త‌ర్వులు జారీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స‌ర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంది. అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది వైసీపీ స‌ర్కార్… రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి కార్పొరేష‌న్ ఏర్పాటుతో పాటు.. కమ్మ కులస్తుల‌కు కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది.. రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ మేరకు ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ప‌నిచేయ‌నున్నాయి.. ఆయా వ‌ర్గాల్లో ఆర్థికంగా…
    • జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..
      #ఆంధ్రప్రదేశ్

      జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నార‌ని తెలిపారు ప్ర‌భుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జ‌రిపామ‌న్నారు.. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం త‌మ‌ద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.. ఈ స‌మ‌యంలో.. 40 ఏళ్ల ఇండస్ట్రీ పక్క రాష్ట్రంలో దాక్కున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం…
    ←1…559560561562563→

తాజావార్తలు

  • Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!

  • G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!

  • CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • Shoaib Akhtar: “భారత్ క్రికెట్‌ను నాశనం చేసింది”.. టీమిండియా గెలుపుపై షోయబ్ అక్తర్ నోటిదురుసు..

ట్రెండింగ్‌

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions