Nagapur Metro Train: మెట్రో రైలు ఈమధ్య ఎంటర్టైన్మెంట్ కు అడ్డాగా మారుతోంది. యువతీ యువకుల రొమాన్స్ నుంచి మహిళల కొట్లాట వరకు,జిమ్నాస్టిక్స్ నుంచి డ్యాన్సుల వరకు ప్రతీది మెట్రోలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మెట్రోలో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో వీటన్నిటికీ కేంద్రంగా మారింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రైలు సోషల్ మీడియాలో…
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కొత్త కొత్త రూల్స్ తో ధర్మం పేరుతో అక్కడి వారికి కొంచెం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు తాలిబన్లు. ఎప్పటి నుండి అయితే దేశాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి మహిళలకు నరకం చూపెడుతున్నారు. వారిపై ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు. మొదట వారిని చదువు నుంచి దూరం చేశారు. తరువాత ఉద్యోగం నుంచి, క్రీడల నుంచి అన్నింటి…
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది.
Indian Women: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి అందంపై శ్రద్ధ పెరుగుతుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా మగ, ఆడ అన్న తేడాలేకుండా ఇబ్బడి ముబ్బడిగా సౌందర్య సాధనాలకోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు.
MNREGA: దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది.
ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది.. రామంతాపూర్ ఇందిరానగర్…
శరీరంపై టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అనుకుంటారు. అంతేకాకుండా అందరి దృష్టి వారిపైనే ఉంటుందని టాటూలు వేసుకుంటారు. అయితే ఓ బ్రిటీష్ మహిళ పరిమితులు దాటి టాటూలు వేయించుకుంది. రెండో, మూడో కాదు ఏకంగా 800 టాటూలు వేయించుకుంది.
Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.…