కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
Minister KTR: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు 59 ఏళ్లలోపు వారికి మాత్రమే నేతన్న బీమా పథకం అమలు చేస్తున్నామని, ఇక నుంచి 75 ఏళ్ల వరకు వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.