YS Jagan mohan Reddy: గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సీఎం.. వారికి కూడా ఆర్థిక సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ సంక్షేమ పథకాలతో అర్హులకు ఫలాలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పథకాల అమలులో.. కులం, మతం, పార్టీ చూడకుండా అందిస్తామని ఎన్నోసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందనివారు కూడా ఉన్నారు.. దీంతో వారికోసం కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులై సంక్షేమ పథకాలు అందని వారికి ఇవాళ ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం జగన్. దీనిపై ఏటా డిసెంబర్, జూన్ నెలలో సమీక్ష చేపట్టాలని నిర్ణయించారు సీఎం జగన్. ఆ మేరకు ఇవాళ 3,39,096 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం చేయనున్నారు.
Read Also: Tamilisai Soundararajan: నేడు యానాంకు తమిళిసై.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
అర్హలై సంక్షేమ ఫలాలు అందనివారిని 3,39,096 మందిని గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ వారికి ఆర్థికసాయం చేయనున్నారు.. రూ.137 కోట్లను వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్మోహన్రెడ్డి.. ఇక, వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కొత్తగా 2,99,085 మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు.. ఏటా రూ. 935 కోట్ల అదనపు వ్యయంతో కొత్త సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు… కొత్తగా మంజూరు చేస్తున్న 7,051 బియ్యం కార్డులతో కలిపి ఇప్పటి వరకు 1,45,47,036 బియ్యం కార్డులు మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. రేపు కొత్తగా 3,035 డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నారు..
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?