Young Man Died While Dancing In Wedding: ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెలు ఆగుతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలువదులుతున్నారు.. నడుస్తూ కొందరు, ఎక్సర్సైజ్ చేస్తూ మరొకొందరు.. ఏదో ఒక పని చేస్తూ ఇంకా కొందరు.. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. అంతేకాదు.. హుషారుగా డ్యాన్స్లు వేస్తూ కుప్పకూలిన యువకులు, మహిళలు కూడా ఉన్నారు.. పెళ్లి వేడుకల్లో, బరాత్లో.. డీజేల సౌండ్స్ మధ్య స్టెప్పులేస్తూ తిరిగిరాని లోకాలకు…
ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటు ఆస్కార్ ఆవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తగా నాటు నాటు పాటు, డ్యాన్స్ స్టెప్ తేగ వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ జరిగినా నాటు నాటు పాట ఉండాల్సిందే.
భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహాలు చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది యువతులు ఈ వివాహ ఆచారం పట్ల ఆఇష్టంగా వ్యవహరిస్తున్నారు
20 lakh jewelery stolen from a wedding party in Ranchi: ఇంట్లో ఓ వైపు పెళ్లి సందడిగా ఉంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరుపున కుటుంబాలు బంధువులను రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. బంధువుల పలకరింపుల్లో అంతా మరిచిపోయారు. ఇదే అదనుగా ఏకంగా పెళ్లికి సంబంధించిన రూ.20 లక్షల బంగారు అభరణాలను కొట్టుకెళ్లారు దొంగలు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలోని మొరాబాదిలో జరిగింది. పెళ్లిలోకి ప్రవేశించిన ఓ కిలాడీ లేడీ…
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ముహుర్తాలు కూడా ఎక్కువే ఉండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి పరిమిత సంఖ్యలోనే హాజరవ్వాలనే నిబంధనలు ఉన్న యథేచ్ఛగా బంధుమిత్రులు వేడుకలకు హాజరవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే…