సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్లో వచ్చిన సినిమాల్లో సాలిడ్ హిట్ గా ‘విరూపాక్ష’ నిలిచింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సమ్మర్లో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్ష పై కాసుల…
Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.
ఏప్రిల్ మాసంలో పంతొమ్మిది చిత్రాలను విడుదలైతే కేవలం 'విరూపాక్ష' మాత్రమే సాలీడ్ హిట్ ను అందుకుంది. అభిమానులు ఆశలు పెట్టుకున్న 'రావణాసుర', శాకుంతలం, ఏజెంట్' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
తెలుగులో 'విరూపాక్ష' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ సినిమా విడుదలకు ముందుకొచ్చాయి.
Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరుపాక్ష సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయిదు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల వరకూ రాబట్టి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తేజ్. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 10, 2021 రాత్రి సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో తీవ్ర గాయలయ్యి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తేజ్ ని అబ్దుల్ ఫర్హాన్ అనే…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ఆని సెంటర్స్ లో యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విరుపాక్ష మూవీ ఇప్పటికే దాదాపు 60 కోట్ల గ్రాస్ ని…
తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.