Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది..
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు విరూపాక్షతో హిట్ అందుకున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కార్తీక్ దండు రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోపెట్టి థ్రిల్ చేసి సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు.
Sai Dharam Tej: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని సిరివెన్నలే సీతారామశాస్త్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యంతోనే మెగా మేనల్లుడు ముందు అడుగు వేసి.. విజయాన్ని అందుకున్నాడు.
Sai Dharam Tej : మెగా మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. అనతి కాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు తనలోని నటనను మెరుగుపరుచుకుంటూ అగ్రహీరోగా ఎదుగుతున్నారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్, గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్, టీజర్ ని పవన్ కళ్యాణ్, ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చెయ్యడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. ఆ రీచ్ ని కాపాడుకుంటూ మేకర్స్ విరుపాక్ష ప్రమోషన్స్…
ఈ వీకెండ్ లో సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో ఆంగ్ల అనువాద చిత్రం 'ఈవిల్ డెట్ రైజ్'తో పాటు 'హలో మీరా' మూవీ సైతం ఉంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిని మైంటైన్ చేస్తే చాలు ఏ థ్రిల్లర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. విరూపాక్ష ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొత్తగానే కాబట్టి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్…
సాయిధరమ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'విరూపాక్ష' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ లభించిందని, ఆ విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్!
"దాస్ కా ధమ్కీ, దసరా" తో పాటు తాజాగా వచ్చిన 'శాకుంతలం' ఉత్తరాది వారిని మెప్పించడంలో విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం విడుదల కాబోతున్న మరో పాన్ ఇండియా తెలుగు మూవీ 'విరూపాక్ష'పైనే ఉంది.