ట్రావెల్… అడ్వెంచర్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసేవారు లైఫ్లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటారు. అయితే, కొంతమంది టైం ట్రావెల్ను నమ్ముతుంటారు. టైమ్ ట్రావెల్ అంటే కాలంతో ప్రయాణించడం కాదు..కాలంలో ప్రయాణించడం. అంతే, గతకాలంలో లేదా రాబోయే కాలంలో ప్రయాణించడం అని అర్థం. ఇలాంటి విషయాలు కాల్పానిక నవల్లో లేదా సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఓ యువకుడు తాను కాలంలో ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నాడు. Read: సీఎంకు టీచర్లు…
మనదగ్గర ఒట్టిపోయిన ఆవులను కబేళాకు తరలించి వధిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో ఆవులను కేవలం ఆహారం కోసమే పెంచుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఆవును కబేళాకు తరలించాడు. అక్కడ దానిని వధించేందుకు సిద్ధం కాగా వారి కళ్లుకప్పి ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అక్కడే ఉంటే పట్టుకుంటారని భావించిన ఆ గోవు 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది. Read: ఉత్కంఠభరితంగా సాగిన బ్రెజిల్-…
నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, భూమిపైకి వచ్చినపుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి నది ఒడ్డున నిలబడింది. Read: ఆ చెక్డ్యామ్ను బాంబులతో పేల్చివేసిన ప్రభుత్వం… ఇదే కారణం……
విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని…
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది. Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి… కానీ,…
2020 వ సంవత్సరానికి గాను 148 మందికి పద్మా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది సామాన్యులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజమ్మ జోగతి ఒకరు. ఈమె ట్రాన్స్జెండర్ విమెన్. ఫోక్ డ్యాన్సర్. ప్రసిద్ద జోగమ్మ వారసత్వానికి ప్రతినిధి. కర్ణాటక జానపద అకాడెమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్జెండర్ విమెన్గా ప్రసిద్ధిపొందారు. Read: తాలిబన్ తుటాలకు ఎదురొడ్డి నిలిచిన…
కరోనా తరువాత దేశం ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. పేదవాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. తినేందుకు తిండి దొరక్క చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పరిస్థితులు మారడంలేదు. ఇక చాలా మంది అలాంటి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగుతుంటారు. దీనిని గమనించిన సునీల్ జోషి అనే ప్రైవేటు టీచర్ 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.…
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతుంటాయి. నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సీసీటీవీల ద్వారా చూసి అసలు విషయాలు కనిపెడుతుంటారు. కొన్నిసార్లు సీసీ కెమెరా ఉన్నది అని తెలుసుకోకుండా చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న సంఘటన కూడా ఒకటి. బ్రెజిల్ అంటేనే అమెజాన్ అడవులకు, వేలాది పక్షులు, వన్యమృగాలకు ప్రసిద్ది. Read: వైరల్: బుడ్డోడి టాలెంట్కు ఆనంద్ మహీంద్రా ఫిదా… అలాంటి పచ్చని…
చిన్నప్పటి నుంచి కష్టపడితే పెద్దయ్యాక ఎంత కష్టమైన సమస్యలు ఎదురైనా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్తుంటారు. చిన్నతనం నుంచి పోరాడే తత్వాన్ని అలవరుచుకోవాలి. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్యం మీదనే దృష్టి నిలవాలి తప్పించి మరోకదానిపై దృష్టిని మరల్చకూడదు. దానికి ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో. ఓ చిన్నారి చిన్న చిన్న రాళ్లను పట్టుకొని గోడ ఎక్కుతున్న వీడియోను బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్…
ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నదో కనిపెట్టడం చాలా కష్టం. హిడెన్ ట్యాలెంట్ బయటకు వచ్చినపుడు ఆ వ్యక్తి తప్పకుండా పాపులర్ అవుతారు. ఎంత ట్యాలెంట్ ఉన్నా బాగా కాగే నీటిలో, సలసల కాగే నూనెలో చేతులు పెట్టలేం కదా. అలా పెడితే ఏమౌతుందో అందరికీ తెలుసు. ఎవరూ చేయని సాహసం చేస్తేనే పాపులర్ అవుతారు. అందుకోసమే చాలా మంది వెరైటీగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వెరైటీల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. సలసల కాగుతున్న నూనెలో చికెన్…