చిత్ర పరిశ్రమలో నటీమణుల వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. మొన్నటికి మొన్న టీనా మాస్టర్ గోవాలో అనుమాస్పదంగా మృతి చెందింది.. ఇక అది మరువకముందే నిన్నటికి నిన్న కోలీవుడ్ మోడల్ షహనా బాత్ రూమ్ లో శవంలా కనిపించింది. ఇక ఈ రెండు ఘటనలను ఇంకా మరువక ముందే మరో నటి మృత్యువాత పడింది. ప్రముఖ బెంగాలీ సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే..…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్, ప్రభాస్ కి మరో బాహుబలి లాంటి విజయాన్ని అందిస్తాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.…
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీవీషో లలో చూసినా అమ్మడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ తాజాగా చిక్కినట్లు కనిపిస్తోంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామపై తాజాగా ట్రోలర్స్ విరుచుకు పడ్డారు.…
బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ ఎంతటి అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె అందానికి ఫిదా కానీ వారుండరు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు స్వస్తిచెప్పి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వలన ఇద్దరు విడిపోయారు.…
గత రెండురోజులుగా ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించిన వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై ఆమె దాడి చేయడం, తనను డబ్బులు ఇవ్వమని బలవంతపెడుతుందని శ్రీకాంత్ ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఇక శ్రీకాంత్ ఫిర్యాదుతో కరాటే కళ్యాణి బాధితులు క్యూ కట్టారు. తాము కూడా కరాటే కళ్యాణి…
‘పంజా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సారా జెన్. ఈ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. పంజా సినిమాతో అమ్మడి దిశ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా ఆ కథలు నచ్చక మళ్లీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు, హిందీ…
కొన్ని సినిమాలు వినోదం మాత్రమే పంచవు.. విలువలు నేర్పిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మనుషులలో మార్పును తీసుకొస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రజల జీవితాలనే మార్చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’చిత్రం అదే తరహా లిస్టులోకి చేరింది. అప్పుడెప్పుడో మహర్షి సినిమా చూసి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ లో తీర్పు…