ఫ్యాషన్ షో అంటే అందరికీ అందమైన అమ్మాయిలు, వాళ్లు వేసుకొనే బుల్లి డ్రెస్సులు.. దానికోసమే చాలా మంది యూత్ అలాంటి కార్యక్రమాలకు వెళ్తుంటారు.. అందరు వేసుకున్న విధంగా డ్రెస్సులను వేసుకుంటే కిక్కేముంది అని యువతులు రకరకాల డిజైన్ లతో డ్రెస్సులను వేసుకుంటారు.. కానీ ఓ యువతి విభిన్న ఆలోచన చేసింది.. ఒక మెసేజ్ తో కూడిన డ్రెస్సును ధరించి అందరిని తెగ ఆకట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ…
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాముడి విగ్రహం చిత్ర పటాన్ని ఎంతో మంది కళాకారులు గీశారు.. అందరికన్నా భిన్నంగా ఓ వికలాంగ కళాకారుడు అద్భుతమైన రాముని బొమ్మను గీశారు.. అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరం నుండి రామ్ లల్లా విగ్రహానికి భిన్నమైన వ్యక్తి యొక్క అందమైన స్కెచ్ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. కళాకారుడు విగ్రహాన్ని కాగితంపై ఎలా గీసాడోఆ వీడియోలో ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆర్టిస్ట్ ధవల్…
ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు 'జై శ్రీరామ్.. జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు…
టీ అంటే చాలామందికి ఇష్టం.. టీలో రకరకాల టీలు ఉంటాయి.. అందులో ఎక్కువ అల్లం టీ, బెల్లం టీ, యాలాచి టీని ఎక్కువగా తాగుతారు.. కానీ బటర్ చాయ్ గురించి ఎప్పుడైనా తాగారా ? కనీసం విన్నారా?.. ఈ చాయ్ కూడా ఉందండి.. అమృత్సర్లోని వీధి వ్యాపారి బటర్ తో తయారు చేసిన టీ తెగ ఫెమస్ అట.. ఆ టీ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీ అనేది ఒక…
ప్రియాంక సింగ్ పెరుగు తెలియని వాళ్లు ఉండరు.. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ సాయిగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత లింగ మార్పుడి చేసుకొని ప్రియాంక సింగ్ గా మారింది.. అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో అందంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే తను బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని కట్టి పడేసింది ప్రియాంక.. ఆ తర్వాత సీరియల్ నటుడు మానస్…
నేషనల్ క్రష్ రష్మిక 2023 లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. చివరగా నటించిన యానిమల్ సినిమాలో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడు చాలా బిజీగా ఉన్నారు.. హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ చక్కర్లు కొడుతుంది.. ఈ నేపథ్యంలో ఓ చిన్న పొరపాటు చెయ్యబోయ్యింది.. వెంటనే అలెర్ట్ అయ్యి క్షణాల్లో తప్పించుకుంది.. అందుకు సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్…
టాలివుడ్ ఇండస్ట్రీలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు.. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.. బంగార్రాజు సినిమా తన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే ‘నా సామిరంగ’. ఫేమస్ కొరియోగ్రాఫర్…
మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ గురించి అందరికీ తెలుసు.. నటిగా అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా తాను ముంబై కి షిఫ్ట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. అంతేకాదు అక్కడ కొన్న సొంత ఇల్లు గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.. తాజాగా ఆ ఇల్లు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..…
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే అయోధ్య గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తికాగా.. తుదిదశ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశమంతా అయోధ్య పేరే వినిపిస్తుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహా ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే.. స్కూల్ లో పిల్లలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే పాటలు కానీ, డ్యాన్స్ లు చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ స్కూల్ లో పిల్లలు రాముడి…
చిన్న పిల్లలు తరచుగా చాలా అల్లరి అల్లరి చేస్తుంటారు. కొద్దిసేపు వారిని చూడకుండ ఉంటే.. రచ్చరంబోలా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పనులతో పాటు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచడం, వాటిని నిర్వహించడం అంత తేలికైన పని కాదు. కానీ ఓ తల్లి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తల్లి వంటగదిలో పని చేస్తుండగా.. పాపను కంటికి రెప్పలా చూసుకోవడానికి స్వచ్ఛమైన దేశీ జుగాడ్ను ఉపయోగించింది.