అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్ చేశారు. ‘‘నువ్వు అందంగా ఉన్నావు.. అందుకే నీ భర్తను నియమించుకున్నాను.’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య నెలకొన్న అధికార మార్పిడి పంచాయితీ ఇంకా సమసిపోలేదు. తాజాగా మరోసారి పబ్లిక్గా రచ్చకెక్కింది.
ప్రధాని మోడీ కేరళ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం మోడీ తిరువనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టేజ్పై మోడీకి నాయకులు సత్కారాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక మహిళ.. మోడీ పాదాలకు నమస్కరించింది.
ఈ మధ్య కొంత మంది మహిళల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటోంది. అందుకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రజా రవాణాకు చెందిన రైలులో మహిళల ప్రవర్తన అసహ్యించుకునేలా ఉంది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రైహాన్ వాద్రా ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
భూమ్మీద నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదమైనా బయటపడతారని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లోని సూరత్లో చోటుచేసుకుంది. 10వ అంతస్తు నుంచి జారి పడ్డ ఒక వ్యక్తి.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగింది.. ఎలా పడిపోయాడో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం గానీ.. దిగడం గానీ ప్రమాదం అని రైల్వేస్టేషన్లలో అనౌన్సెమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతూనే ఉంటారు. ఇందుకు మూల్యంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
పార్లమెంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.