Mahakumbh 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి మహా కుంభమేళా జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది మహా కుంభమేళాకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు.
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.
Stampede in Mahakumbh : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు.
Crime: రాజస్థాన్కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్లో తన గర్ల్ఫ్రెండ్తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్�
Mahakumbh 2025: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో మొదటి రోజు పౌష్ పూర్ణిమ నాడు భక్తులపై హెలికాప్టర్ నుండి పుష్పవర్షం కురిపించడంలో ఆలస్యం జరిగిన విషయంలో చర్యలు తీసుకున్నారు.
HMPV News : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రిలో ఒక మహిళ hmpv వైరస్ కారణంగా మరణించిందని వార్తలు వైరల్ అయ్యయి. ఇప్పుడు ఆసుపత్రి దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.
UP: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో ఓ గ్యాంగ్స్టర్ తన ప్రియురాలి బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. డీసీసీ ఆఫీస్కి సమీపంలో 12 ఎస్యూవీ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా హాంగామా చేశాడు.
UP : ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వరుడు పెళ్లికి వచ్చిన అతిథులకు రోటీని ఆలస్యంగా అందించినందుకు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు.