'మాలికాపురం' చిత్రంతో వందకోట్ల క్లబ్ లో చేరిన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. 'గంధర్వ జూనియర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
అప్పట్లో 'గాడ్ ఫాదర్' వెనుకే వచ్చిన 'కాంతార' విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' వెనకే వస్తున్న 'మాలికాపురం' కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సక్సెస్ సాధిస్తుందనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'మాలికా పురం' తెలుగులో అనువాదమౌతోంది. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.
సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉన్ని ముకుందన్ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు!
స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ…
మోహన్లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్స్టార్లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు…
మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి…
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్…
ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ఉన్ని ముకుందన్ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’లో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ‘భాగమతి’కి ముందు అనుష్క ‘సైజ్ జీరో’ మూవీ కోసం శరీరాకృతితి మార్చుకుని, లావుగా తయారైంది. కానీ ఆ తర్వాత సన్నబడటానికి ఎంతో కృషి చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇప్పటికీ అనుష్క కాస్తంత లావుగానే ఉంది. ఇక ఉన్ని ముకుందన్ సైతం…