Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy News

    • కేబినెట్‌ విస్తరణ.. కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌..
      #Top Story

      కేబినెట్‌ విస్తరణ.. కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌..

      తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డికి కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ప్రమోషన్‌ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్‌లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్‌ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు…
    • ఈటలను జైల్లో పెట్టినా హుజురాబాద్ లో గెలిపిస్తాం: కిషన్ రెడ్డి
      #తెలంగాణ

      ఈటలను జైల్లో పెట్టినా హుజురాబాద్ లో గెలిపిస్తాం: కిషన్ రెడ్డి

      హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు,…
    • థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్
      #తెలంగాణ

      థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్

      క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాక‌ముందే.. మ‌రోవైపు థ‌ర్డ్ వే భ‌యాలు ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడ‌ద‌ని సూచించారు.. ఇవాళ హైద‌రాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సంద‌ర్శించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోంద‌న్నారు.. యూర‌ప్‌, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
    • జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌కు అనుమ‌తి.. రాష్ట్రాల ఇష్టం..!
      #జాతీయం

      జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌కు అనుమ‌తి.. రాష్ట్రాల ఇష్టం..!

      క‌రోనా క‌ట్ట‌డికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.. ఈ చ‌ర్య‌కు పూనుకున్న త‌ర్వాతే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు చెబుతున్నారు.. అయితే, లాక్‌డౌన్ పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అంటున్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింద‌ని.. కానీ, నిర్ణ‌యం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అన్నారు.. ఇక‌, ప్రైవేట్ ఆస్ప‌త్రులు ప్రజల ముక్కుపిండి ఫీసులు వ‌సూలు చేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు కిష‌న్‌రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు…
    • ఈటల కొత్త స్కెచ్..కేంద్రమంత్రితో మంతనాలు
      #Top Story

      ఈటల కొత్త స్కెచ్..కేంద్రమంత్రితో మంతనాలు

      తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిఎం కెసిఆర్ పై బహిరంగంగానే ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాదు అన్ని పార్టీల నేతలను ఈటల…
    • మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి
      #తెలంగాణ

      మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి

      క‌రోనా స‌మ‌యంలో కొంత‌మంది అయిన‌వారు కూడా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. ఆదుకోవ‌డానికి ముందుకు రావ‌డం త‌ర్వాత సంగ‌తి.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా వెనుక‌డుగే వేస్తున్నారు.. అయితే, ఈ స‌మ‌యంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా క‌ల్పించారు.. హైద‌రాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాల‌నీకి చెందిన దంప‌తులు క‌రోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భ‌ర్త జ‌గ‌దీష్ క‌న్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వ‌దిలారు..…
    • సీఎం కేసీఆర్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ‌.. వారు కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందే..!
      #తెలంగాణ

      సీఎం కేసీఆర్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ‌.. వారు కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందే..!

      తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాల‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు…
    • మ‌రోసారి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌..? క‌్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి
      #జాతీయం

      మ‌రోసారి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌..? క‌్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి

      భార‌త్‌లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌లు క్రాస్‌ చేయ‌గా.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. అయితే ఇవాళ కాస్త పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గింది. ఇక‌, ఆస్ప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి, ఆక్సిజ‌న్ అంద‌క ఎంతోమంది ప్రాణాలు వ‌దులుతున్నారు.. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌, వీకెండ్ లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ఫ్యూ లాంటి క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నాయి… కేసులు భారీగా…
    ←1…151617

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions