మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో కొంతమంది అయినవారు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.. ఆదుకోవడానికి ముందుకు రావడం తర్వాత సంగతి.. కనీసం పలకరించడానికి కూడా వెనుకడుగే వేస్తున్నారు.. అయితే, ఈ సమయంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా కల్పించారు.. హైదరాబాద్లోని సైదాబాద్ ఎబ్బీఐ కాలనీకి చెందిన దంపతులు కరోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భర్త జగదీష్ కన్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వదిలారు.. దీంతో.. తల్లిదండ్రులను కోల్పోయిన సంజన, హనుమాన్ అనాథలుగా మారిపోయారు.. పిల్లలకు కరోనా ఉండటంతో సంబంధికులు కూడా పట్టించుకోలేదు.. ఇంట్లోనే ఉండి కరోనా చికిత్స తీసుకుంటూ.. మందులు వాడుతున్నారు చిన్నారు.. అయితే, ఈ ఘటనను WE & SHE అనే స్వచ్చంద సంస్థ మంత్రి కిషన్రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయన.. ఇవాళ సంజనతో ఫోన్లో మాట్లాడారు.. కరోనాతో ఇలా జరగడం దురదృష్టకరం.. సంజన, హనుమాన్… మీకు మేం, మా పార్టీ అందుబాటులో ఉంటాం, సహాయం చేస్తాం.. ధైర్యంగా ఉండి, చదువును కొనసాగించాలని.. ఆంధ్రప్రదేశ్లో లాగా తెలంగాణలో కూడా తల్లిదండ్రులు కోల్పోయిన మీలాంటి వారికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!