Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tripura

Tripura News

    • Breaking: త్రిపుర సీఎం రాజీనామా.. బీజేపీ అధిష్టానం వేటు..?
      #జాతీయం

      Breaking: త్రిపుర సీఎం రాజీనామా.. బీజేపీ అధిష్టానం వేటు..?

      త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తన పదవికి రాజీనామా చేశారు.. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.. తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు తెలిపారు బిప్లబ్ కుమార్ దేబ్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నేను పని చేయాలని పార్టీ కోరుకుంటోంది.. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు.…
    • African Swine Fever: మరో కొత్త వైరస్‌.. భారత్‌లో వెలుగుచూసిన ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ
      #జాతీయం

      African Swine Fever: మరో కొత్త వైరస్‌.. భారత్‌లో వెలుగుచూసిన ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ

      భారత్‌లో మబరో కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తోంది.. త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) వెలుగుచూసింది.. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ఏఆర్‌డీడీ) నిర్వహిస్తున్న ఫారమ్‌లో ఈ తరహా కేసులు గుర్తించినట్టు తెలిపారు.. దీంతో, అప్రమత్తం అయిన అగర్తలలోని నిపుణుల బృందం… ఆ ఫారమ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది.. దీనికోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నెల 7వ తేదీన శాంపిల్స్‌…
    • Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు
      #జాతీయం

      Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు

      ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ…
    • కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు
      #Top Story

      కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు

      హెచ్‌ఐవీ టెస్ట్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసుల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉంది.. ఎక్కువ మంది విద్యార్థులే బాధితులుగా ఉండడంతో… సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌.. కొంత కాలంగా అగర్తాలో భారీగా ఎయిడ్స్‌ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ నేపథ్యంలో అవసరమైతే రాజధానిలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్‌ఐవీ టెస్ట్‌లు నిర్వహించాలని తెలిపారు.. Read Also: అగ్రరాజ్యాన్ని తాకిన…
    • ప్రధాని నరేంద్ర మోడీతో మమతాబెనర్జీ భేటీ
      #జాతీయం

      ప్రధాని నరేంద్ర మోడీతో మమతాబెనర్జీ భేటీ

      బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రిపుర హింసాకాండ, బీఎస్ఎఫ్ అధికార పరిధి అంశాలను చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం భేటీ అయ్యా రు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.96,605 కోట్లు రావాల్సి ఉంది అన్నారు. అంతే కాకుండా బెంగాల్ BSF అధికార పరిధి గురించి మాట్లాడుతూ.. “BSFకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లయితే అది శక్తిమంతం అవ్వడమే కాకుండా రాష్ట్రంలో శాంతి…
    • ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో పిల్ల‌ల‌కు తోడుగా తల్లులు
      #Top Story

      ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో పిల్ల‌ల‌కు తోడుగా తల్లులు

      ఈశాన్య‌భార‌త దేశంలోని త్రిపుర రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  హాస్ట‌ళ్ల‌లో ఉండే విద్యార్థినుల కోసం వినూత్న నిర్ణ‌యం తీసుకున్న‌ది.  హాస్ట‌ళ్ల‌లో అమ్మ‌ప్రేమ పేరుతో వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ర‌త‌న్‌లాల్ నాథ్ తెలిపారు.  పిల్ల‌లు.. త‌ల్లుల‌తో ఎక్కువ చ‌నువుగా ఉంటారని,  పిల్ల‌ల‌కు మొద‌టి గురువు తల్లే అని, హాస్ట‌ళ్ల‌లో ఉండే పిల్ల‌లతో త‌ల్లులు రెండు వారాల పాటు ఉండేందుకు అవ‌కాశం క‌ల్పిస్తు మ‌ధ‌ర్ ఆన్ క్యాంప‌స్ పేరుతో ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన‌ట్టు…
    • సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు ధిక్కారానికి భయపడొద్దు..!
      #జాతీయం

      సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు ధిక్కారానికి భయపడొద్దు..!

      ఏ ప్రభుత్వం అయినా.. కోర్టుల నుంచి మొట్టకాయలు పడకుండా.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి.. ఏదైనా కొత్త పథకం తెచ్చే సమయంలో.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో.. దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది..? అనే దానిపై కూడా సమాలోచనలు చేసి ముందుకు వెళ్తుంటారు.. అయితే, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.. అయితే, త్రిపుర సీఎం బిప్లబ్‌ దేవ్‌ మాత్రం.. అవి ఏమీ పట్టించుకోవద్దు అంటూ వివాదాస్పద…
    • దీదీ మేనల్లుడికి చేదు అనుభవం.. అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి..
      #జాతీయం

      దీదీ మేనల్లుడికి చేదు అనుభవం.. అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి..

      పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్‌ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్‌ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్‌ దేవ్‌ మీరు…
    • ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని సమావేశం…
      #Top Story

      ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని సమావేశం…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా పెరుగుతున్నాయి.  దేశంలోని 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటుగా అటు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా అస్సాం, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, త్రిపుర‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోదవుతున్నాయి.  ఇక త్రిపురలో డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.   Read: తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్‌ రెడీ, మోడీ ఇమేజి…
    • క‌రోనా టెన్ష‌న్ః ఆ ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందం…
      #Top Story

      క‌రోనా టెన్ష‌న్ః ఆ ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందం…

      క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కొంత త‌గ్గుముఖం ప‌ట్టింది.  అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  తొలి వేవ్ ను స‌మ‌ర్ధ‌వంతంగా కంట్రోల్ చేసిన కేర‌ళ‌లో సెకండ్ వేవ్ కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయింది.  ఇప్ప‌టికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్ద‌సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి.  కేర‌ళ‌తో పాటుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, త్రిపుర‌, ఒడిశా, చ‌త్తీస్‌గ‌డ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి…
    ←1…456

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions