Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Travel

Travel News

    • KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
      #Top Story

      KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?

      మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు.
    • Free RTC: తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
      #Top Story

      Free RTC: తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

      తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ 'మహాలక్ష్మి' ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా…
    • TSRTC: పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం
      #Top Story

      TSRTC: పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం

      తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.…
    • Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
      #జాతీయం

      Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

      ముంబై లోకల్ ట్రైన్ లో ఓ అమ్మాయి పుట్ పాత్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
    • Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆల్‌ టైం హై రికార్డ్..
      #తెలంగాణ

      Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆల్‌ టైం హై రికార్డ్..

      హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది. సోమవారం రోజు ఏకంగా 5.10 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.. హైదరాబాద్‌ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి.
    • Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
      #తెలంగాణ

      Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్

      Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది.
    • Glass Bridges: ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నగ్లాస్ వంతెన‌లు…
      #వైరల్ న్యూస్

      Glass Bridges: ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నగ్లాస్ వంతెన‌లు…

      సాధార‌ణంగా వంతెన‌లు అంటే సిమెంట్‌, లేదా స్టీల్‌తో నిర్మిస్తుంటారు. రోడ్డును దాటేంగుకు పాద‌చారుల కోసం చాలా ప్రాంతాల్లో ఐర‌న్‌, స్టీల్‌తో నిర్మించిన వంతెన‌లు క‌నిపిస్తుంటాయి. వాహ‌నాలు ప్ర‌యాణం చేసేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవి అన్ని చోట్ల ఉండేవే. కానీ, కొన్ని వంతెన‌లు చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. అలాంటివే గ్లాస్ వంతెన‌లు. వంతెనల‌ను గ్లాస్‌తో నిర్మిస్తారు. ఇలాంటివి దేశంలో రెండు ఉన్నాయి. అందులో ఒక‌టి సిక్కింలో ఉన్న‌ది. సిక్కింలోని పెల్లింగ్ న‌గ‌రంలో ఈ గ్లాస్…
    • ఉక్రెయిన్ సంక్షోభం:  యూఎస్ కుటుంబాల‌ను త‌ర‌లించే ప‌నిలో అమెరికా…
      #అంతర్జాతీయం

      ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాల‌ను త‌ర‌లించే ప‌నిలో అమెరికా…

      ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దిగ‌జారిపోతున్నాయి.  దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం కీల‌క నిర్ణయం తీసుకుంది.  అమెరికాకు చెందిన ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఉక్రెయిన్ రావొద్ద‌ని, ప‌రిస్థితులు స‌రిగా లేవ‌ని రాయ‌బార కార్యాల‌యం ప్ర‌క‌టించింది.  ఏ క్ష‌ణ‌మైనా ఉక్రెయిన్‌పై ర‌ష్యా ద‌ళాలు విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌ని,  యుద్ధ‌వాతావ‌ర‌ణం నెలకొంద‌ని ట్రావెల్ అడ్వైజ‌రీలో పేర్కొన్నది.  క్రిమియా, డొన‌స్క్‌, లూహాన్‌స్క్‌లో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోయాయ‌ని తెలియ‌జేసింది.  న‌ల్ల స‌ముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో  మ‌రింత దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని  పేర్కొన్నారు.…
    • అమెరికా హెచ్చ‌రిక‌: ఆ 22 దేశాల‌కు వెళ్ల‌కండి…
      #అంతర్జాతీయం

      అమెరికా హెచ్చ‌రిక‌: ఆ 22 దేశాల‌కు వెళ్ల‌కండి…

      ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.  యూర‌ప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేప‌థ్యంలో అమెరికా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  ప్ర‌పంచంలోని 22 దేశాల‌కు ప్ర‌జ‌లు వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించింది. 80కి పైగా దేశాల‌ను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది.  కాగా మ‌రో 22 దేశాల‌ను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది.   లెవ‌ల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌యాణించ‌వ‌ద్ద‌ని…
    • ఒక్క‌నెల‌లో కోటి మంది…
      #Top Story

      ఒక్క‌నెల‌లో కోటి మంది…

      క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అన్ని రంగాలు అత‌లాకుత‌ల‌మ‌య్యాయి.  ఆంక్ష‌లు విధించ‌డంతో అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ్డాయి.  క‌రోనా నుంచి కోలుకున్నాక విమానయాన రంగం మెల్లిగా పుంజుకున్న‌ది.  మొద‌ట వందేభార‌త్ పేరుతో ప్ర‌భుత్వం విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం విమానాలు న‌డిపారు.  కేవ‌లం 32 దేశాల‌కు మాత్ర‌మే విమానాలు న‌డిపారు. దేశీయంగా కూడా కొన్ని విమానాల‌ను న‌డిపారు.  క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లిస్తూ వచ్చారు. 50 శాతం సీట్ల‌తో కొన్నిరోజులు విమానాలు తిరిగాయి.…
    ←1234→

తాజావార్తలు

  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌ అప్పుడేనా?

  • Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్

  • Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..

  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..

  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions