ప్రపంచంలో మనకు తెలియని వింతైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అసలు అలాంటివి కూడా ఉంటాయా అనే విధంగా ఉంటాయి ఆ ప్రదేశాలు. వాటిని ఒక్కసారైనా చూసి తీరాలి అనిపించే విధంగా ఉంటాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. 1. చైనాలోని హువాన్ ప్రావిన్స్లోని తియాంజీ పర్వతాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంటాయి. సున్నపురాయితో పచ్చని చెట్లతో భూమి నుంచి ఎత్తుగా పైకి ఉండే ఈ పర్వతాలను చూసేందుకు నిత్యం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.…
అక్కడ శీతాకాలం వచ్చింది అంటే రోడ్లపైకి ఎర్రపీతలు వస్తుంటాయి. ఒకటి కాదు రెండు కాదు వేలాది సంఖ్యలో చిన్నచిన్న పీతలు రోడ్లమీదకు వస్తుంటాయి. రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్లమీదకి పీతలు చేరుతుంటాయి. దీంతో ఈ పీతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒకటి కాదు, రెండు కాదు కోట్లాది పీతలు ఇలా ఇళ్లమీదకు రావడంతో ప్రజలు డోర్లు మూసేసి ఇండ్లల్లోనే ఉండిపోతుంటారు. అధికారులు రోడ్లను సైతం మూసేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు అన్నిచోట్ల కనిపించవు. Read: బిగ్ బ్రేకింగ్:…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని అధునాతనంగా మారిపోతున్నాయి. పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మనదేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరుగుతున్నది. ఇక రైల్వే స్టేషన్లను, రైల్వే స్టేషన్లలో వసతులను అధునాతనంగా మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల కోసం అధునతాన రీతిలో జపాన్లో ఉండే విధంగా పాడ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. Read: ఇంటర్య్వూలకు వెళ్లాలంటే ఇకపై రెజ్యూమ్ అవసరం లేదు.. ఇలా వీడియో చేస్తే చాలట……
ట్రావెల్… అడ్వెంచర్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసేవారు లైఫ్లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటారు. అయితే, కొంతమంది టైం ట్రావెల్ను నమ్ముతుంటారు. టైమ్ ట్రావెల్ అంటే కాలంతో ప్రయాణించడం కాదు..కాలంలో ప్రయాణించడం. అంతే, గతకాలంలో లేదా రాబోయే కాలంలో ప్రయాణించడం అని అర్థం. ఇలాంటి విషయాలు కాల్పానిక నవల్లో లేదా సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఓ యువకుడు తాను కాలంలో ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నాడు. Read: సీఎంకు టీచర్లు…
భారత్లో దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిషీల్డ్కు అనుమతి ఇచ్చినా.. కోవాగ్జిన్కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి విదేశీ పర్యటలనపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కోవాగ్జిన్ తీసుకున్నవారికి కూడా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిఇస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం.. డబ్ల్యూహెచ్వో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.. అయితే, భారత్ బయోటెక్…
మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకొకముందే మరలా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, రెండు డోసులు తీసుకున్నప్పటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా వస్తుండటంతో ప్రజల్లో ఆందోళనల మొదలైంది. ఇక, కరోనా సమయంలో అమెరికా ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ను వేగంగా అమలు చేస్తున్నా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇక, ఇదిలా ఉంటే, అంతర్జాతీయ ప్రయాణాల ఆంక్షలను ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం సడలించింది. అంతర్జాతీయంగా కేసులు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్ వేయడమే టార్గెట్గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్ వేసుకుంటేనే ట్రావెలింగ్ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.…
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్…
ఈరోజు సాయంత్రం న్యూషెపర్డ్ వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేయబోతున్నది. రోదసిలోకి ప్రయాణం చేయబోతున్న ఈ నౌకను తిరిగి వినియోగించేందుకు అనువుగా తయారు చేశారు. పశ్చిమ టెక్సాస్లోని ఎడారి నుంచి వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేస్తుంది. నిట్టనిలువుగా పైకి దూసుకెళ్లే ఈ నౌక భారరహిత స్థితికి చేరుకున్నాక, నౌన నుంచి బూస్టర్ విడిపోతుంది. విడిపోయి తరువాత బూస్టర్ తిరిగి నేలకు చేరుకుంటుంది. వ్యోమనౌక అక్కడి నుంచి మరింత ఎత్తుకు చేరుకుంటుంది. కర్మన్ రేఖను దాటి పైకి వెళ్లిన కాసేటి…
వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌన ఇటీవలే విజయవంతంగా రోదసిలోకి వెళ్లివచ్చింది. కమర్షియల్గా రోదసి యాత్రను ప్రారంభించేందుకు వర్జిన్ గెలక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల వరకు రోదసిలో ప్రయాణం చేసి అక్కడ భారరహిత స్థితిని పొందిన అనుభూతిని పొందిన తరువాత తిరిగి భూమిమీదకు వస్తుంది. వర్జిన్ గెలక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతం కావడంతో, ఇప్పుడు అనేక మంది ఈ యాత్రను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలోని కేరళకు చెందిన పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర వర్జిన్…