Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Travel

Travel News

    • ఇండియా నుంచి ఆయ‌నకే తొలి అవ‌కాశం…
      #Top Story

      ఇండియా నుంచి ఆయ‌నకే తొలి అవ‌కాశం…

      వ‌ర్జిన్ గెలాక్టిక్ వ్యోమ‌నౌన ఇటీవ‌లే విజ‌య‌వంతంగా రోద‌సిలోకి వెళ్లివ‌చ్చింది.  క‌మ‌ర్షియ‌ల్‌గా రోద‌సి యాత్ర‌ను ప్రారంభించేందుకు వ‌ర్జిన్ గెల‌క్టిక్ స‌న్నాహాలు చేస్తున్న‌ది.  భూమి నుంచి సుమారు 88 కిలోమీట‌ర్ల వ‌ర‌కు రోద‌సిలో ప్ర‌యాణం చేసి అక్క‌డ భార‌ర‌హిత స్థితిని పొందిన అనుభూతిని పొందిన త‌రువాత తిరిగి భూమిమీద‌కు వ‌స్తుంది.  వ‌ర్జిన్ గెల‌క్టిక్ అంత‌రిక్ష‌యాత్ర విజ‌య‌వంతం కావ‌డంతో, ఇప్పుడు అనేక మంది ఈ యాత్ర‌ను చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  ఇండియాలోని కేరళ‌కు చెందిన ప‌ర్యాట‌కుడు సంతోష్ జార్జ్ కులంగ‌ర వ‌ర్జిన్…
    • బిలీనియ‌ర్ల మ‌ధ్య స్పేస్ యుద్ధం…
      #Top Story

      బిలీనియ‌ర్ల మ‌ధ్య స్పేస్ యుద్ధం…

      తెలిసింది గోరంత‌… తెల‌యంది కొండంత‌..  అంత‌కంటే ఇంకా ఎక్కవే… అంత‌రిక్షం గురించి తెలుసుకోవాలని, అంత‌రిక్షంలో ప్ర‌యాణం చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది.  ర‌ష్యా వ్యోమ‌గామి యూరిగ‌గారిన్ ఎప్పుడేతే అంత‌రిక్షంలోకి అడుగుపెట్టాడో అప్ప‌టి నుంచి మ‌రింత ఆస‌క్తి నెల‌కొన్న‌ది.  ప‌రిశోధ‌న‌లు వేగంగా సాగుతున్నాయి.  స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థ‌లు ఎంట‌ర‌య్యాక ఒక్క‌సారిగా పోటీ మొద‌లైంది.  వ‌ర్జిన్ గెల‌క్టిక్‌, బ్లూఆరిజిన్‌, స్పేస్ ఎక్స్ వంటి సంస్థ‌లు అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో దూసుకెళ్తున్నాయి.  వీరి పరిశోధ‌న మొత్తం అంత‌రిక్ష యాత్ర చుట్టూనే జ‌రుగుతున్నాయి.…
    • విచిత్రంః ప్ర‌పంచంలో వ‌ర్షం కుర‌వ‌ని గ్రామం ఎక్క‌డుందో తెలుసా?
      #Top Story

      విచిత్రంః ప్ర‌పంచంలో వ‌ర్షం కుర‌వ‌ని గ్రామం ఎక్క‌డుందో తెలుసా?

      నీరు ప్రజలకు జీవనాధారం.  నీరు లేకుండా మనిషి మనుగడ సాగించడం చాలా కష్టం.  చాలా ప్రాంతాల్లో మనిషి వర్షం నీటిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాడు.  భూమిపై ఏదో ఒక సమయంలో తప్పని సరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  కానీ, భూమిపై ఉన్న ఆ గ్రామంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్షం చుక్క‌కూడా కుర‌వ‌లేద‌ట‌.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  ఈ గ్రామం భూమికి 3200 మీట‌ర్ల ఎత్తులో ఉన్న ఓ కొండ‌పై ఉన్న‌ది.   Read:…
    • యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…
      #Top Story

      యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…

      క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండ‌టంతో వివిధ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి.  తాజాగా గ‌ల్ప్ దేశ‌మైన యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో స‌హా 14 దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై నిషేదం విధించింది.  ఈ నిషేదం జులై 21 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్న‌ది.  భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాల‌పై కూడా యూఏఈ నిషేదం విధించింది.  క‌రోనా…
    • ఫ‌లించిన భార‌త్ ఒత్తిడిః కోవీషీల్డ్‌కు ఈయూ అంగీకారం…
      #Top Story

      ఫ‌లించిన భార‌త్ ఒత్తిడిః కోవీషీల్డ్‌కు ఈయూ అంగీకారం…

      ప్ర‌యాణికుల కోసం ఈయూ గ్రీన్ పాస్ విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చింది.  వివిధ దేశాల ప్ర‌యాణికులు ఈయూదేశాల్లో ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చింది.  క‌రోనా మ‌హ‌మ్మారి నేస‌థ్యంలో టీకా తీసుకున్న వారికి ఈ విధానం వ‌ర్తిస్తుంది.  అయితే, నాలుగు రకాల టీకాలు తీసుకున్న వారికి మాత్ర‌మే ఈ గ్రీన్ పాస్‌లు వ‌ర్తిస్తాయ‌ని మొద‌ట పేర్కొన్న‌ది.  మోడెర్నా, ఫైజ‌ర్‌, అస్త్రాజెన‌కా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాల‌కు మాత్ర‌మే గ్రీన్ పాస్ లు ఇస్తామ‌ని తెలిపింది.  …
    • ఒక్క‌రోజులో 22 ల‌క్ష‌ల మంది…శ‌భాష్ అంటోన్న మంత్రి…
      #Top Story

      ఒక్క‌రోజులో 22 ల‌క్ష‌ల మంది…శ‌భాష్ అంటోన్న మంత్రి…

      దేశం సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి ప్ర‌జాజీవ‌నం సాధార‌ణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను దాదాపుగా ఎత్తివేశారు.  సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు కూడా ఒక‌టి.  త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప్ర‌స్తుతం సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.  సోమ‌వారం నుంచి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించారు.  త‌మిళ‌నాడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.  త‌మిళ‌నాడులోని 27 జిల్లాల్లో 19,920 బ‌స్స‌లు రోడ్డెక్కాయి.  దీంతో త‌మిళ‌నాడులో ఒక్క‌రోజులో 22…
    • ఢిల్లీ అన్‌లాక్ః  మొదటిరోజే మెట్ర‌లో…
      #Top Story

      ఢిల్లీ అన్‌లాక్ః  మొదటిరోజే మెట్ర‌లో…

      క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అన్‌లాక్ ప్ర‌క్రియను ప్రారంభించారు.  మాల్స్ తో స‌హా అన్ని ఒపెన్ అయ్యాయి.  50 శాతం మంది ప్ర‌యాణికుల‌తో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల త‌రువాత మెట్రో ప్రారంభం కావ‌డంతో ప్ర‌యాణికులతో మెట్రో స్టేష‌న్లు క‌ళ‌క‌ళ‌లాడాయి.  మొదటిరోజున 4.5 ల‌క్ష‌ల మంది మెట్రోలో ప్ర‌యాణం చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మెట్రో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉన్న‌ది.  ఇక మెట్రోలో నిల‌బ‌డి ప్ర‌యాణం…
    • అత్యున్న‌త పుర‌స్కారంతో ఉచిత ప్ర‌యాణం…
      #Top Story

      అత్యున్న‌త పుర‌స్కారంతో ఉచిత ప్ర‌యాణం…

      భార‌త దేశంలో అత్యున్న‌త పుర‌స్కారం భార‌త‌ర‌త్న‌.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 48 మందికి భార‌త ర‌త్న అవార్డులు పొంద‌గా, ఇందులో 14 మందికి మ‌ర‌ణానంత‌రం ఈ అవార్డులు పోందారు.  భార‌త ర‌త్న అవార్డులు పొందిన వారిలో అమర్త్య సేన్ కూడా ఒక‌రు.  ఈ పుర‌స్కారం పోందిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత విమాన ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ఈ ఉచిత ప్ర‌యాణం వినియోగించుకున్న వారిలో అమార్త్య‌సేన్ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.  ఆయ‌న…
    • భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం…
      #అంతర్జాతీయం

      భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం…

      ఇండియాలో రోజురోజుకు క‌రోనా కేసులు ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి.  మ‌ర‌ణాల సంఖ్య వేల‌ల్లో ఉంటోంది.  దీంతో ఇండియా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధించాయి.  ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది.  ఇండియా నుంచి పోలెండ్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క్వారంటైన్ ను త‌ప్ప‌నిస‌రి చేసింది.  14 రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని పోలెండ్ ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇటీవ‌లే పోలెండ్ దౌత్య‌వేత్త‌ల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్‌కు చేరుకుంది.  పోలెండ్‌కు చేరుకున్న దౌత్య‌వేత్త‌ల కుటుంబానికి…
    ←1234

తాజావార్తలు

  • Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..

  • EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…

  • AP East-West Cargo Corridor: ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ.. నూతన పోర్టుల్లో త్వరలోనే ఆపరేషన్లు ..

  • Shahid Afridi: పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. అల్లుడిని టార్గెట్ చేసిన షాహీద్ అఫ్రిది..

  • PMAY Grameen 2.0 Scheme: పీఎంఎవై గ్రామీణ్ 2.0 స్కీమ్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్..

ట్రెండింగ్‌

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions