TRAI: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Trai New Rule: అవాంఛిత కాల్స్ (స్పామ్ కాల్స్) వల్ల ఉత్పన్నమయ్యే మోసం కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ…
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
మన ఫోన్లో కాంటాక్ట్స్లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు.
TRAI : నానాటికీ పెరిగిపోతున్న మోసాలు, స్పామ్ కాల్స్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు తొలగిపోనున్నాయి. టెలికాం రెగ్యులేటర్ TRAI ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుంది.
TRAI: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల ఏప్రిల్ 2023 నెల బ్రాడ్బ్యాండ్, టెలిఫోన్ చందాదారుల డేటాను విడుదల చేసింది. కస్టమర్ బేస్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అతిపెద్ద లాభాన్ని పొందాయి.
రిలయన్స్ జియోతో ఇంటర్కనెక్ట్ పాయింట్లను తిరస్కరించినందుకు టెల్కోకు రూ. 2,000 కోట్ల జరిమానా విధించే విధంగా టెలికాం రెగ్యులేటర్ చేసిన సిఫార్సుపై వోడాఫోన్ ఐడియా చేసిన అప్పీల్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
TRAI New Rule: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రమోషనల్ కాల్ చేసే సాధారణ 10అంకెలమొబైల్ నంబర్ను బ్లాక్ చేయగలదు.
Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 30.6 లక్షల మందికి తగ్గింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.