Home
Tollywood News
Tollywood News News
-
ఆ విషయంలో పవన్ మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తోంది- మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ” కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధిని చూపిస్తారు.. కానీ, నేను ఎదుటువారి మంచి కోరుకొనేవాడిని.. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నా అభిమానులకు నేను ఒకటే చెప్పాను. నేను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, నా స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తాను. మన చిత్తశుద్ధి,… -
‘హీరో’ గారికి లైన్ క్లియర్ అయ్యినట్టే..
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, నిశి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు… -
వీళ్ళసలు తల్లీకూతుళ్లేనా.. ?
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొచ్చే పేరు సురేఖా వాణి. పద్దతికి పట్టు చీర కట్టినట్లు ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం సెగలు పుట్టిస్తోంటుంది. కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లో సురేఖా వాణి, సుప్రీతను చూస్తే వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం రాకమానదు. ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు న్యూ ఇయర్ విషెస్ ని కూడా… -
దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక.. పిక్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా .. దేవరకొండ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుండా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వారిద్దరూ బయట కెమెరా కంటపడుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. పూల… -
అమ్మో.. కొత్త ఏడాది.. ఇంతలా మంటలు రేపుతూ విష్ చేయాలా
‘లెజెండ్’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ సోనాల్ చౌహన్.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం విజయమ అందుకోలేకపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపడం కొత్తేమి కాదు. ఇక తాజాగా ఈ కొత్త ఏడాది కూడా సోనాల్ సెగలు రేపుతూ విషెస్ తెలిపింది. బీచ్ లో బికినిలో సెగలు రేపుతూ కనిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ బికినీలో అందాల విందును చూసి… -
ఆ అమ్మాయి గురించి హాట్ గా చెప్పిన సుధీర్ బాబు..
‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పరాజయాన్ని చవిచూసిన సుధీర్ బాబు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో డిఫెరెంట్ ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను… -
అన్ స్టాపబుల్.. దగ్గుబాటి వారసుడితో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నిరాటకంగా కొనసాగుతోంది.స్టార్ హీరోలు, బాలయ్య పంచ్ లు, కావాల్సినంత వినోదం అందుతుండడంతో అభిమానులు ఈ షో కి ఫిదా అయిపోతున్నారు. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తో సీజన్ ముగిస్తున్నాము అని ఆహ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. ఇక మధ్యలో మరో స్టార్ హీరో తో బాలయ్య రచ్చ చేయనున్నాడు. ఇక ఇటీవలే 7వ ఎపిసోడ్… -
‘అంటే సుందరానికీ’ ఆవకాయ సీజన్ ఫిక్స్ చేశారన్నమాట..
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా,.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ జీరోత్ లుక్ ని రిలీజ్… -
‘భీమ్లా నాయక్’ కాదు వస్తోంది ‘డిజె టిల్లు’!
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. పనిలో పనిగా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాల అప్ డేట్స్ ను ఇవ్వడం కూడా మొదలెట్టారు. ‘ట్రిపుల్ ఆర్’ వాయిదాతో ముందు అనుకున్న విధంగా ‘భీమ్లా నాయక్’ను జనవరి 12న విడుదల చేస్తారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’… -
సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కేంద్రమంత్రి
ప్రముఖ నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. సరిగ్గా అదే సమయంలో అతను నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేదు. చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చిన సాయితేజ్ తను ఆరోగ్యం గురించి ఆరా తీసిన వాళ్ళకు ఆమధ్య కృతజ్ఞతలు తెలిపాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ, రాజకీయ…
తాజావార్తలు
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
-
Pigeon Control Home Remedies: పావురాలు ఇబ్బంది పెడుతున్నాయా..? బాల్కనీ నుంచి సులభంగా ఇలా తరిమేయండి..
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?