‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ప్రీతిగా అమ్మడి నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తరువాత షాలిని అవకాశాలు అయితే దక్కుతున్నాయి కానీ విజయాలు మాత్రం అందం లేదు.. ఇక ఇటీవల బొద్దుగా ఉన్న అమ్మడు సన్నజాజి తీగలా మారిపోయి అందాల విందు చేస్తున్న సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మీద విరుచుకు…
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నమూడు సినిమాలు సంక్రాంతి పోరులో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’ తో సంక్రాంతి మొదలు కాగా 13 న ‘భీమ్లా నాయక్’, 14 న ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్నాయి. ఇక జక్కన్న ఎన్ని ప్రయోగాలు చేసినా ‘భీమ్లా నాయక్’ మాత్రం తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య రీమేక్ గా…
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సిజ్లింగ్ అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గరనుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ప్రతిరోజూ ఆమె గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఇటీవల ఆమె విడాకుల గురించి ఒక ఆంగ్ల మీడియాలో నోరు విప్పిన సంగతి తెలిసిందే.. అభిమానులు ఎంతోమంది ట్రోల్ చేసినా.. తాను స్ట్రాంగ్ గా ఉన్నానని, విడాకుల తరువాత చనిపోతానేమో అనుకున్నా కానీ తానూ బలహీనురాలిని కాదని చెప్పుకొచ్చింది. ఇక…
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు కొందరు.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఫాలోవర్స్ కోసం, సినిమా అవకాశాలు కోసం మరీ దిగజారి అందాలను ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి క్రేజ్ కోసం ఒక నీచమైన పనికి పాల్పడింది. అది నవ్వు తెప్పించడానికే అయినా ఆమె ఎంచుకున్న కాన్సెప్ట్ సున్నితమైంది కావడంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. నిత్యం ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండే…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నదట .. ఇక దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవంత్సరం…
టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న…
ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ…
‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. ఈ సినిమా హిట్ తరువాత అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి.. అయినా అమ్మడు ఏవి పడితే అవి ఎంచుకోకుండా చాలా సెలెక్టీవ్ గా ఎంచుకొని విజయాలను అందుకొంటుంది. ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలు అలాంటివే .. ఇక తాజాగా మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. లేడీ డైరెక్టర్ సంజనారావు దర్శకత్వంలో క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న…
టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక…