కవాల్ పులుల అభయారణ్యంలోకి వెళ్లిన మగపులి ఆచూకీ గత 10 రోజులుగా కనిపించకపోవడంతో అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్లోని తడోబా అంధారి టైగర్స్ రిజర్వ్ నుండి వచ్చిన పులి మొదట్లో కాగజ్నగర్ అటవీ డివిజన్లోకి ప్రవేశించి కొన్ని వారాల క్రితం ఆసిఫాబాద్ డివిజన్ వైపు మళ్లింది. రెండేళ్ల విరామం తర్వాత రిజర్వ్లోకి ప్రవేశించిన తొలి పులి ఇదే. పులి రాక అటవీశాఖ అధికారులను ఉర్రూతలూగించింది. రిజర్వ్లో పెద్ద పిల్లి కదలికలను రికార్డ్ చేయడానికి CCTV…
నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని..పెద్ద పులి ఉండటం మనకు గర్వకారణమని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. పెద్ద పులిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు.
మధ్యప్రదేశ్లోని రైసెన్లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్లో రాయల్ అర్బన్ టైగర్ను…
Priyanka Chopra on Upcoming Documentary Tiger: ప్రకృతికి సంబంధించిన సినిమాలకు తాను పెద్ద అభిమానిని అని నటి ప్రియాంక చోప్రా జోనాస్ తెలిపారు. గళాన్ని (వాయిస్ ఓవర్) అందించాలనే తన కోరిక ‘టైగర్’తో నెరవేరిందని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్లో రాణిస్తున్న ప్రియాంక.. త్వరలో విడుదల కానున్న టైగర్ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చారు. ఏప్రిల్ 22న డిస్నీ+ హాట్స్టార్లో టైగర్ ప్రసారం ప్రారంభమవుతుంది. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన…
ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండడం కారణంగా.. ప్రపంచం మొత్తంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఎలుగుబంటి, పెద్దపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఇలాంటివి నెటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కొంచెం కొత్తదనంగా కనిపిస్తే చాలు.. ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో…
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.