తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందిస్తూ, 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CETs) షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా ప్రకటన ప్రకారం, మే 4వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు నెల రోజుల పాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు విడతల వారీగా జరగనున్నాయి. ఈ విద్యా సందడికి అత్యంత కీలకమైన TG EAPCET (ఎప్…
తెలంగాణలో లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఓయూ విసి కుమార్, కన్వీనర్ విజయ లక్ష్మి పలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 66.46 శాతం క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. 57 వేల 715 మంది రిజిస్టర్ చేసుకోగా 45 వేల 609 మంది పరీక్షకు హాజరయ్యారు. 30 వేల 311 మంది అర్హత సాధించారు. లా సెట్ రాసిన వారిలో బి కామ్, బి…
తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్ఎల్ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66…