గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్లో ఆడియన్స్ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్లో కొత్త గెటప్, రాయల్ లుక్తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్పై…
మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్లతో, యాక్షన్ బ్లాక్స్తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్తోనే ఫ్యాన్స్కి అదిరిపోయే కిక్…
గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు. Also Read : Jr.NTR…
నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కుడా బంద్ ప్రకటించారు. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం. నేటి నుంచి షూటింగ్స్ఎ క్కడిక్కక్కడే నిలచిపోనున్నాయి. నిర్మాతల పెట్టిన కండిషన్స్…
కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్…
టాలీవుడ్ లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజు వారి వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కే షూటింగ్ కే వెళ్ళాలి అని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన…
థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు. Also Read : HHVM : హరిహర… ఏమిటా…
టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ అదే సినిమా ప్లాప్ అయితే దర్శకుడు వలన అనే అంటారు. ఇదేమి ఇప్పుడు కొత్తగా అనేది కాదు గత కొన్నేళ్లుగా ఈ తంతు ఇలానే జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన భారీ ముల్టీస్టారర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే కథ విషయంలో సదరు…
టాలీవుడ్ లో ఒకప్పటి హిట్ సాంగ్స్ ను రీమేక్ చేయడం సాధారణమైన విషయమే.. కానీ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను కూడా మరోసారి తమ సినిమాలకు వాడుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా మారాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం రండి.. 1. అడవి రాముడు: సీనియర్ ఎన్టీఆర్(1977) – ప్రభాస్(20024) ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ మాస్ హిట్ అడవి రాముడు..…