Tollywood Bundh : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు.
Also Read : Jr.NTR : వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
సినిమా కార్మికుల సమస్యలు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించిన విషయాలను, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కార్మికుల ఎజెండా పరిశ్రమ నుంచి స్పందన ఈ అంశాలపై చేర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సమావేశం కానున్నారు. నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది సభ్యుల బృందం నేడు అమరావతి పయనమవుతున్నారు. వీరిలో ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, మైత్రి రవి శంకర్, టీ జి. విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్నా దత్, యూవీ వంశీ, వివేక్ కూచిభొట్ల, దానయ్య, BVSN ప్రసాద్, బన్నీ వాసు ఉన్నారు. కందుల దుర్గేష్ తో సమావేశం ముగిసిన తర్వాత జనసేన కార్యాలయానికి వెళ్లాలని భావిస్తున్నారట. సినీ పరిశ్రమ తరపున పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా తాజా పరిణామాలపై రిప్రెజెంటేషన్ ఇవ్వనున్న సినీ ప్రముఖులు. ఒక వేళ పవన్ అందుబాటులో లేకుంటే పరిస్థితిని బట్టి ఫోన్ లో మాట్లాడే ఆలోచన చేస్తున్నారట.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..