కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో…
2002లో ‘జయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నితిన్. పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ని హీరోగా పెట్టి చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ స్వయంగా ‘జయం’ సినిమాను నిర్మించాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయి ఘన విజయం సాధించింది. జూన్ 14, 2002న ‘జయం’ విడుదలైంది. అంటే హీరోగా నితిన్…
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి నిత్యావసర వస్తువులను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్నీ పుట్టినరోజు పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో 50 మిలియన్ సాధించిన ఇంట్రోవీడియోగా రికార్డ్ సృష్టించింది. ఇక వ్యూస్ తో…