Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు.
Elon Musk: టెస్లా చీఫ్, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఎలక్ట్రిక్ కార్ నిర్మాణానికి సంబంధించి టెస్లా ప్లాంట్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Tesla: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్లో పెట్టుబడి పెట్టడానికి ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా సిద్ధమైంది. ప్రతిపాదిత 2-3 బిలియన్ డాలర్లతో దేశంలో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందు కోసం దేశంలోని పలు ప్రాంతాలను టెస్లా బృందం అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.
Elon Musk: ఎలాన్ మస్క్ ఆధీనంలో ఉన్న టెస్లా కంపెనీ తన ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) ధరలను భారీగా తగ్గించేసింది. ఇటీవల టెస్లా షేరు దారుణంగా పడిపోయింది. దీంతో సంస్థను నష్టాల భారి నుంచి తప్పించుకునేందుకు టెస్లా యజమాని మస్క్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్ బోట్ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.. ఈ కారు వాటర్ ప్రూఫ్గా ఉండబోతోంది.. నీళ్లపై కాసేపు బోట్లా పనిచేస్తుందని వెల్లడించారు..…
వినియోగదారులకు బెస్ట్ కార్లను అందించేందుకు అన్ని కార్ల సంస్థలు ముందుటాయి. దీని కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి కార్లను ముందు ట్రాయల్ యాక్సిడెంట్లు కూడా చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో కారు ఎప్పుడైనా ప్రమాదానికి గురైనా ఎంతవరకు తట్టుకునేలా రూపొందిస్తుంటారు. అయితే వర్షాకాలంలో, ఈదురు గాలులకు చెట్లు విరిగి పడుతుండే సంఘటనలు చూసే ఉంటాం అయితే.. ఒక్కోసారి చెట్టుక్రింద పార్క్ చేసిన కార్లపై కూడా చెట్లు విరిగిపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా.. చైనాలో భారీ…
ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే కార్లు నడుస్తున్నప్పుడు వీటిని తాత్కాలికంగా ఆపేలా టెక్నాలజీ తీసుకువస్తోంది. అమెరికాకి చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టే అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్ టీఎస్ఏ)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాసింజర్ ప్లే గేమ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిని నిషేధించాలని నిర్ణయానికి…