బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు వ్యాయమం, తినే ఆహార పదార్థాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అయితే మీరు తినే డైట్ లో పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేయడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గకుండా.. పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట ఉండటంతో అందహీనంగా కనిపిస్తారు.
సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణి మాఫియాకు సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది…
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు.