Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drinking Water: సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. అది నాడీ వ్యవస్థను నాశనం చేస్తుందని.. నిలబడి ఉన్న స్థితిలో నీరు శరీరంలోకి వెళ్లే వేగాన్ని పెంచుతుందని, ఇది మన ఆరోగ్యానికి ఒక విధంగా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చొని నీటిని తాగినప్పుడే మనిషి శరీరానికి మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Read Also: Law Commission: దేశ భద్రత, సమగ్రతకు “దేశద్రోహ చట్టం” కీలక సాధనం.. కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- Ragi Punugulu - Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
నిలబడి నీటిని తాగడం వల్ల కీళ్ల ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. టాక్సిన్ చేరడం పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యలను ప్రేరేపిస్తుంది. అయితే కొందరు వైద్యులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. నిలపడి నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టం కలగదని వారు చెబుతున్నారు. కాకపోతే పడుకొని మాత్రం తాగకూడదని చెబుతున్నారు. నీరు త్రాగేటప్పుడు మీరు నిలబడినా లేదా కూర్చున్నా, అది వేగంగా శరీరంలో శోషించబడుతుంది.
Read Also: Viral: ఓ వ్యక్తిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లిన బుల్ షార్క్
మన శరీరానికి అనేక శారీరక విధులకు నీరు అవసరం. నిర్జలీకరణం త్వరగా చికిత్స చేయకపోతే శరీరానికి తీవ్రమైన కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రోజులో చాలా నీరు త్రాగాలి. మీ మినరల్ తీసుకోవడం అలాగే ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ నీరు త్రాగడానికి సహాయపడే ద్రవం తీసుకోవడంలో వైవిధ్యాలు చేయండి. ఉదాహరణకు, మీ ఆహారంలో మీ ద్రవం తీసుకోవడం పెంచడానికి కొబ్బరి నీరు, ఇంట్లో తయారుచేసిన తాజా పండ్ల రసం, నిమ్మరసం, స్మూతీలను మీ ఆహారంలో చేర్చుకోండి.
- Tags
- drink
- Health
- standing
- telugu news
- Water
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!