Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drinking Water: సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. అది నాడీ వ్యవస్థను నాశనం చేస్తుందని.. నిలబడి ఉన్న స్థితిలో నీరు శరీరంలోకి వెళ్లే వేగాన్ని పెంచుతుందని, ఇది మన ఆరోగ్యానికి ఒక విధంగా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చొని నీటిని తాగినప్పుడే మనిషి శరీరానికి మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Read Also: Law Commission: దేశ భద్రత, సమగ్రతకు “దేశద్రోహ చట్టం” కీలక సాధనం.. కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
నిలబడి నీటిని తాగడం వల్ల కీళ్ల ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. టాక్సిన్ చేరడం పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యలను ప్రేరేపిస్తుంది. అయితే కొందరు వైద్యులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. నిలపడి నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టం కలగదని వారు చెబుతున్నారు. కాకపోతే పడుకొని మాత్రం తాగకూడదని చెబుతున్నారు. నీరు త్రాగేటప్పుడు మీరు నిలబడినా లేదా కూర్చున్నా, అది వేగంగా శరీరంలో శోషించబడుతుంది.
Read Also: Viral: ఓ వ్యక్తిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లిన బుల్ షార్క్
మన శరీరానికి అనేక శారీరక విధులకు నీరు అవసరం. నిర్జలీకరణం త్వరగా చికిత్స చేయకపోతే శరీరానికి తీవ్రమైన కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రోజులో చాలా నీరు త్రాగాలి. మీ మినరల్ తీసుకోవడం అలాగే ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ నీరు త్రాగడానికి సహాయపడే ద్రవం తీసుకోవడంలో వైవిధ్యాలు చేయండి. ఉదాహరణకు, మీ ఆహారంలో మీ ద్రవం తీసుకోవడం పెంచడానికి కొబ్బరి నీరు, ఇంట్లో తయారుచేసిన తాజా పండ్ల రసం, నిమ్మరసం, స్మూతీలను మీ ఆహారంలో చేర్చుకోండి.
- Tags
- drink
- Health
- standing
- telugu news
- Water
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!