Mansoon Season Health Problems: వర్షాకాలంలో అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoon Season Health Problems: వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకోసమని వారిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అలాగే పెంపుడు జంతువుల ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా పరిసరాలు శుభ్రంగా లేకపోవడం.. నీరు నిల్వ ఉండడం వలన దోమలు సమస్య పెరుగుతుంది. అయితే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే.. రోగాల బారినుండి తప్పించుకోవచ్చు.
Read Also: MLC Kaushik Reddy : ఈటలపై నేను ఎమ్యెల్యేగా గెలిచినప్పుడే నాకు తృప్తి
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
సహజంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచింది. ఇది వర్షాకాలంలో వ్యాపించే జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా వర్ష కాలం కూడా పుష్కలంగా నీరు తాగాలి. కొందరు వర్షాకాలంలో దాహం వేయడం లేదని నీరు తాగడం తగ్గిస్తారు. కానీ దాహం వేయకపోయినా నీరు తాగాలి.. ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Read Also: ICC World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్ జట్లు ఇవే.. జోస్యం చేప్పిన మాజీ ప్లేయర్స్
మరోవైపు ఎక్కువగా వర్షాకాలం ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే అవి రాకుండా ఉండాలంటే స్ట్రీట్ ఫుడ్ ను తీసుకోకపోవడం మేలు. ఎందుకంటే ఆ ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని జీర్ణశయ సమస్యలను తగ్గించడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. పెరుగు, పులియబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణశయ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!