Mansoon Season Health Problems: వర్షాకాలంలో అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoon Season Health Problems: వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకోసమని వారిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అలాగే పెంపుడు జంతువుల ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా పరిసరాలు శుభ్రంగా లేకపోవడం.. నీరు నిల్వ ఉండడం వలన దోమలు సమస్య పెరుగుతుంది. అయితే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే.. రోగాల బారినుండి తప్పించుకోవచ్చు.
Read Also: MLC Kaushik Reddy : ఈటలపై నేను ఎమ్యెల్యేగా గెలిచినప్పుడే నాకు తృప్తి
Also Read
- Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
- Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
సహజంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచింది. ఇది వర్షాకాలంలో వ్యాపించే జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా వర్ష కాలం కూడా పుష్కలంగా నీరు తాగాలి. కొందరు వర్షాకాలంలో దాహం వేయడం లేదని నీరు తాగడం తగ్గిస్తారు. కానీ దాహం వేయకపోయినా నీరు తాగాలి.. ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Read Also: ICC World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్ జట్లు ఇవే.. జోస్యం చేప్పిన మాజీ ప్లేయర్స్
మరోవైపు ఎక్కువగా వర్షాకాలం ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే అవి రాకుండా ఉండాలంటే స్ట్రీట్ ఫుడ్ ను తీసుకోకపోవడం మేలు. ఎందుకంటే ఆ ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని జీర్ణశయ సమస్యలను తగ్గించడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. పెరుగు, పులియబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణశయ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?