'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది.
మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి గోపీచంద్ 'రామబాణం', నరేశ్ 'ఉగ్రం' సినిమాలపైనే అధికంగా ఉంది.
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న వల్లభనేని అనీల్ కుమార్ ప్యానల్ విజయం సాధించింది. ఈ విజయం పాతిక వేల మంది సినీ కార్మికులదని అనీల్ తెలిపారు.
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంజయ్ కిశోర్ ఈ పుస్తకాన్ని సేకరించి, రచించి, రూపకల్పన చేశారు.
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు.
సీనియర్ ఫిల్మ్ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్ విజయవాడలో కన్నుమూశారు. 300 లకు పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన మిత్రులతో కలిసి రెండు సినిమాలను నిర్మించారు.
ఈ శుక్రవారం తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో ఉపేంద్ర 'కబ్జా' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం విశేషం.
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?