Home
Telangana
Telangana News
-
Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా బరి తెగించింది. నిర్మల్ కు చెందిన ముఠా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ అరాచకానికి తెగబడింది. సమాచారం అందుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ నగర శివారులో కారును పట్టుకునే ప్రయత్నం చేసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గంజాయి ముఠా మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సౌమ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గంజాయి ముఠా… -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై.. విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు చెవిరెడ్డికి అనుమతించింది ఏసీబీ కోర్టు.. ఆరోగ్య పరంగా తనకు మంతెన ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు అనుమతించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కోర్టులో పిటిషన్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్ మేళా.. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ.. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్ మేళా * తిరుపతి: నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం .. * హైదరాబాద్: నేడు చంద్రాయణగుట్టకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రోజ్గార్ మేళాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి *… -
Sangareddy: ఇస్నాపూర్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి చాక్లెట్స్ పట్టుకున్నారు. ఓ కిరాణంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. ఒక వ్యక్తి బైక్ పై వచ్చి గంజాయి చాక్లెట్లు, ఎండు గజాయి అమ్ముతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 100 గజాలు చాక్లెట్లు ,58 గ్రాముల ఎండు గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బీహార్ కి చెందిన రాజ్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 23rd January 2026 -
Bhatti Vikramarka: వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి..… -
Love Marriage: గుడిలో పెళ్లి.. ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి..
మనోహరబాద్ (మం)కాళ్ళకల్ లో ప్రేమ జంటపై పోలీసుల ముందే యువతి కుటుంబ సభ్యుల దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ (మం) కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు (మం) కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. Also Read:Nagpur: “ప్రేమ”ను ఒప్పుకోలేదని, విద్యార్థిని హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం.. ఈ క్రమంలో… -
Waranngal: కోతులను తరిమేందుకు వినూత్న ప్రయోగం.. చింపాంజీ వేషాలు ధరించి..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు..… -
World Economic Forum : ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’ హైదరాబాద్లో..!
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సందర్భంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను… -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. వీరి అరెస్టు నుంచి ఇప్పటివరకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే, ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో…
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!