What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* IPL 2026: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్
* నేడు బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ సర్కార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి.. ఇవాళ ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణస్వీకార కార్యక్రమం
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
* కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సీఎం అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం
* అమరావతి: ఇవాళ కోల్కతా పర్యటనకు సీఎం చంద్రబాబు.. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన “పది కోర్టుల సముదాయ భవనం” ప్రారంభోత్సవం.. కోర్టు భవనం ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్
* విశాఖ: కైలాసగిరిపై మరో పర్యాటక ఆకర్షణ.. నేటి నుంచి సందర్శకులు అందుబాటులోకి భారీ త్రిశూలం.. 65 అడుగుల ఎత్తులో త్రిశూలం, ఢమరుకం నిర్మించిన VMRDA
* తూర్పుగోదావరి: ఇవాళ రాజమండ్రిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ భద్రతపై నెలకొన్న ఆందోళనలకు సంబంధించిన ఆధారాలను పీపీఏ కు పంపించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇవాళ సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించిన పోలవరం ప్రాజెక్టు అధికారులు.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం వద్ద ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం
* అనంతపురం: రాయదుర్గంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వసంతోత్సవం.. సాయంకాలం స్వామివారి మయూర వాహన సేవలు.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,222 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 33,188 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!