Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న కిలాడీ.. ఫోన్ కాల్స్ రికార్డు చేసి మరీ !
      #తెలంగాణ

      తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న కిలాడీ.. ఫోన్ కాల్స్ రికార్డు చేసి మరీ !

      ఈ మధ్య కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ లతో ఫోన్లు చేసి మరీ.. డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేటుగాళ్లు మామూలు ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు, పోలీసులకు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ అనే వ్యక్తి చుక్కలు చూపెడుతున్నాడు. నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ.. వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫారీ కాద్రీ. ఇందులో…
    • తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండు రోజులు పాటు వర్షాలు
      #Top Story

      తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండు రోజులు పాటు వర్షాలు

      తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నం తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ ఋతుపవనాలు కర్యలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజులు…
    • క‌రోనా భ‌యంతో అడ‌విలోనే ఐసోలేష‌న్‌…
      #Top Story

      క‌రోనా భ‌యంతో అడ‌విలోనే ఐసోలేష‌న్‌…

      క‌రోనా వైర‌స్ కంటే, ఆ వైర‌స్ వ‌ల‌న క‌లిగే భ‌యంతోనే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నారు.  క‌రోనా సోకితే మ‌ర‌ణం త‌ప్ప‌ద‌నే భ‌యంతో దిగులు చెంది జీవ‌నాన్ని కోల్పోయి ఇబ్బందు ప‌డుతున్నారు.  క‌రోనా నుంచ కోలుకోవాలి అంటే మొద‌ట మాన‌సికంగా బ‌లంగా ఉండాలి.  స్వ‌చ్చ‌మైన వాతావ‌ర‌ణం ఉండాలి.  అప్పుడు కోలుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.  సామాజికంగా వారికి పూర్తి భ‌రోసా అందివ్వాలి.  ఇక ఇదిలా ఉంటే, వైర‌స్ మ‌హ‌మ్మారి గ్రామ‌ల్లోని మారుమూల ప్రాంతాల‌కు కూడా విస్త‌రిస్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో భ‌యాంధోళ‌న‌లు…
    • రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!
      #Top Story

      రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!

      ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోయింది.. దీంతో.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌.. అన్ని పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రి.. త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకునే ప‌నిలో ప‌డ్డారు.. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయ‌న‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. దీంతో.. రేపు ఉదయం…
    • టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే…
      #తెలంగాణ

      టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే…

      టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో ఆరు కోట్లు అప్పు చేసింది తెరాస. ఈటల నన్ను కలిసినప్పుడు జరుగుతున్న అవమానం పై అన్ని పార్టీల కలుస్తా అన్నారు. కేంద్రంతో రక్షణ పొందుదాం అని బీజేపీ లోకి కొందరు వెళ్తున్నారు. టీఆర్ఎస్ తో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కి ఫిర్యాదులు చేశాం. మా పిటిషన్ పెండింగ్ లో పెట్టీ..12 మంది పార్టీ…
    • డిజిట‌ల్ స‌ర్వే.. సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు
      #తెలంగాణ

      డిజిట‌ల్ స‌ర్వే.. సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు

      తెలంగాణ‌లో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం కేసీఆర్‌.. దీనిలో భాగంగా.. స‌ర్వే కంపెనీల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు సీఎస్ సోమేష్‌కుమార్.. ఇవాళ సీఎం కేసీఆర్ వారితో స‌మావేశ‌మ‌య్యారు. డిజిట‌ల్ స‌ర్వేపై కీల‌క ఆదేశాలు జారీ చేశారు.. స‌ర్వేలో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా…
    • ఈట‌ల చేరిక‌..! పెద్దిరెడ్డికి బీజేపీ బుజ్జ‌గింపులు
      #తెలంగాణ

      ఈట‌ల చేరిక‌..! పెద్దిరెడ్డికి బీజేపీ బుజ్జ‌గింపులు

      టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.. ఇప్ప‌టికే కేంద్ర నాయ‌క‌త్వాన్ని క‌లిసిన ఆయ‌న.. త‌న‌కున్న అనుమానాల‌పై చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈట‌ల.. బీజేపీలోకి ట‌చ్‌లోకి వ‌చ్చాడ‌న్న వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు మ‌రో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అస‌లు ఈట‌ల వ‌స్తే.. పార్టీలో ప్ర‌కంప‌ణ‌లు త‌ప్ప‌వ‌ని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.. ఇక‌, ఆయ‌న‌ను అప్ప‌డి నుంచి బుజ్జ‌గిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్ప‌టికే…
    • లాక్‌డౌన్‌ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశం…
      #తెలంగాణ

      లాక్‌డౌన్‌ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశం…

      లాక్‌డౌన్‌ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని టీఎస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు, వారి క్లర్కులు స్టెనోలను అనుమతించాలని… బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దు. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగానిస్తామని హైకోర్టు…
    • 12 మంది మావోయిస్టు కీల‌క నేత‌ల‌కు క‌రోనా.. చికిత్స‌కోసం వ‌చ్చి చిక్కి..!
      #తెలంగాణ

      12 మంది మావోయిస్టు కీల‌క నేత‌ల‌కు క‌రోనా.. చికిత్స‌కోసం వ‌చ్చి చిక్కి..!

      సిటీలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాల‌నే కాదు.. అడ‌విలో ఉన్న అన్న‌ల వ‌ర‌కు చేరింది క‌రోనా వైర‌స్‌… కోవిడ్ చికిత్స కోసం వ‌చ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసుల‌కు చిక్క‌డంతో ఈ విష‌యం వెలుగుచూసింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో…
    • గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్..
      #తెలంగాణ

      గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్..

      తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటుంది.. క‌రోనా స‌మ‌యంలో.. ఎలాంటి హ‌డావుడి లేకుండా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.. ఉద‌యం అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు.. ఆ త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం.. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ పుట్టిన రోజు కూడా కావ‌డంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని ఆకాంక్షించారు. తాజా ప‌రిస్థితుల‌పై…
    ←1…1,4601,4611,4621,4631,464…1,494→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions