Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • మాస్క్ ధరించని 4 లక్షల మంది పై కేసులు…
      #తెలంగాణ

      మాస్క్ ధరించని 4 లక్షల మంది పై కేసులు…

      ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు, రూ.37.94 కోట్ల జరిమానా విధించారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు… లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ను నిబంధనల మేరకు…
    • ఫారెస్ట్‌ అధికారులతో భూ వివాదం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడిపై ఫిర్యాదు..
      #తెలంగాణ

      ఫారెస్ట్‌ అధికారులతో భూ వివాదం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడిపై ఫిర్యాదు..

      హైదరాబాద్‌ శివారులోని కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన‌ శ్రీశైలం గౌడ్ సోదరుడిపై దుండిగల్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు.. అటవీశాఖకు చెందిన కైసర్ నగర్ సర్వే నంబర్‌ 19లో ఉన్న భూమిని చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి… అటవీశాఖ సిబ్బందితో కూన జైకుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, గాజులరామారం సర్కిల్ కైసర్ నగర్‌లో‌ సర్వే నంబర్‌ 28లో‌ తన సొంతభూమిలో…
    • కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాస రావు నివేదిక…
      #తెలంగాణ

      కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాస రావు నివేదిక…

      కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్ శ్రీనివాస రావు. మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష పరీక్షలు జరుగుతున్నాయి అని తెలిపిన డీహెచ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయి. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చాం.మిగతా 15వేల పడకలకు ఆక్సిజన్…
    • ఈట‌ల‌కు ష‌ర్మిల ఆహ్వ‌నం… పార్టీలోకి వ‌స్తానంటే…
      #Top Story

      ఈట‌ల‌కు ష‌ర్మిల ఆహ్వ‌నం… పార్టీలోకి వ‌స్తానంటే…

      వైఎస్ ష‌ర్మిల కొత్త‌పార్టీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  కొత్త వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్ట‌బోతున్నారు.  కాగా ఈరోజు ష‌ర్మిల కొత్త పార్టీ గురించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.  కేసుల‌కు భ‌య‌ప‌డి ఈట‌ల రాజెంద‌ర్ బీజేపీలో చేరుతున్నార‌నీ, టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై కేసులు పెట్ట‌డం కామ‌న్ అయింద‌ని అన్నారు.  ఈట‌ల త‌మ పార్టీలోకి వ‌స్తామంటే త‌ప్ప‌కుండా ఆహ్వ‌నిస్తామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌తో ఈ విష‌యంపై చర్చించ‌లేద‌ని అన్నారు.…
    • తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు : షర్మిల
      #తెలంగాణ

      తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు : షర్మిల

      వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ… మన పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం. అదే పార్టీ రాజ్యాంగం అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు అన్నారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలి. ప్రజలందరి భాగస్వామ్యం మనకు…
    • లైవ్ః వైఎస్ ష‌ర్మిల కీల‌క స‌మావేశం…
      #Top Story

      లైవ్ః వైఎస్ ష‌ర్మిల కీల‌క స‌మావేశం…

    • తెలంగాణ‌లో సెకండ్ ఇయ‌ర్ పరీక్ష‌లు ర‌ద్దు…
      #Top Story

      తెలంగాణ‌లో సెకండ్ ఇయ‌ర్ పరీక్ష‌లు ర‌ద్దు…

      క‌రోనా ఉదృతి నేస‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా రద్ధు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తే మ‌ర‌లా కేసులు విజృంభించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  సెకండ్ వేవ్‌లో యువ‌త ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డ్డారు.  థ‌ర్ఢ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉండ‌టం, పిల్ల‌ల‌కు క‌రోనా సోకుతుంద‌నే వ‌దంతులు…
    • ఐసోలేష‌న్ కేంద్రంగా స్మ‌శానం…ఎక్క‌డంటే…
      #Top Story

      ఐసోలేష‌న్ కేంద్రంగా స్మ‌శానం…ఎక్క‌డంటే…

      క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా, తీవ్ర‌త మాత్రం త‌గ్గ‌డం లేదు.  క‌రోనా బారిన ప‌డిన వ్య‌క్తులు ఐసోలేష‌న్‌లో ఉండి నిబంధ‌న‌లు పాటిస్తే త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.  సాధార‌ణ వ్య‌క్తులు క‌రోనా బారిన ప‌డితే, ఐసోలేష‌న్ కేంద్రాల‌కు వెళ్లి అక్క‌డే ఉండ‌టం చేస్తారు.  ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ప‌ల్లెల్లో క‌రోనా బారిన ప‌డిన వ్య‌క్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు.  క‌రోనా త‌గ్గేవ‌ర‌కు గ్రామంలోకి అడుగుపెట్ట‌డంలేదు.  అయితే, తెలంగాణ‌లోని ఖమ్మంజిల్లా,…
    • తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం…
      #Top Story

      తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం…

      నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం తెలంగాణ‌పై క‌నిపిస్తోంది.  నైరుతి రుతు ప‌వ‌నాల ప్రభావంతో జోర‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి క‌రీంన‌గ‌ర్, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది.  క‌రీంన‌గ‌ర్‌లోని హుజూరాబాద్‌, జమ్మికుంట‌, వేముల‌వాడ‌, శంక‌ర‌ప‌ట్నం, సైదాపూర్‌లో భారీ వ‌ర్షం కురిసింది. తెల్ల‌వారుజాము నుంచి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది.  ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడ‌తెల‌పిలేని వ‌ర్షం కురుస్తోంది.  కామారెడ్డిలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.…
    • కొనసాగుతున్న బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు
      #జాతీయం

      కొనసాగుతున్న బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

      దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. రోజురోజుకు పెరుగుతున్న రేటుతో పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. డీజిల్ రూ. 95.91…
    ←1…1,4591,4601,4611,4621,463…1,503→

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions