Home
Telangana
Telangana News
-
Love Marriage: మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్.. కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్ పై..!
యాదాద్రి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్ను యువకుడి పై కత్తితో దాడికి పాల్పడ్డారు యువతి కుటుంబ సభ్యులు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్, లావణ్య ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం లావణ్య ను… -
NZB WIFE MURDER: మొగుడే యముడు..
NZB WIFE MURDER: ఆమె నిండు గర్భిణీ.. రేపో మాపో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆ మాతృమూర్తిని.. కట్టుకున్నోడు కసాయిలా మారి కడతేర్చాడు. గాఢ నిద్రలో ఉన్న ఆ గర్భిణీని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. ఊపిరాడక రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. హత్య చేసి.. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 26th February 2026 -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 25th February 2026 -
KILLER WIFE: రీల్స్ మాయలో పడి.. రియల్ లైఫ్ ఆగమాగం
KILLER WIFE: ప్రియుడి మోజులో పడి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసిందో భార్య !! ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తను చంపుకుంది. పక్కా స్కెచ్ వేసి ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. పైగా తనకేం తెలియనట్టు దొంగనాటకం మొదలుపెట్టింది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 24th February 2026 -
RTC Bus: బ్రిడ్జి పై నుంచి కింద పడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు..!
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్ పూర్ వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు పడిపోవడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అరుపులు కేకలతో పెట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉట్నూర్ ఆస్పత్రికి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 23rd February 2026 -
RTC Bus-Lorry Collision: గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. డ్రైవర్ కి తీవ్ర గాయాలు
గజ్వేల్ (మం) ప్రజ్ఞాపూర్ వద్ద రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. వెంటన స్పందించిన అటుగా వెళ్తున్న వాహనదారులు గాయపడ్డ వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 22nd February 2026
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!