Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • LIVE : రాజకీయ పరిస్థితులపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనాలసిస్
      #వీడియోలు

      LIVE : రాజకీయ పరిస్థితులపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనాలసిస్

    • గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన ఏసీపీ కీలక వ్యాఖ్యలు…
      #తెలంగాణ

      గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన ఏసీపీ కీలక వ్యాఖ్యలు…

      గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు.…
    • రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం…
      #తెలంగాణ

      రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం…

      రాష్ట్రంలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం అయిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ లో భాగంగా రుణమాఫీ చేసారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేసారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ చేసారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.50…
    • ఇవాళ కేసీఆర్‌ది చివరి ప్రసంగం
      #తెలంగాణ

      ఇవాళ కేసీఆర్‌ది చివరి ప్రసంగం

      నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
    • వ‌చ్చేవారం కేఆర్ఎంబీ స‌మావేశం.. రెండు రాష్ట్రాల‌కు నోటీసులు
      #ఆంధ్రప్రదేశ్

      వ‌చ్చేవారం కేఆర్ఎంబీ స‌మావేశం.. రెండు రాష్ట్రాల‌కు నోటీసులు

      కృష్ణా న‌ది జ‌లాల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో ఈ నెల 27న జ‌ర‌గ‌నున్న‌ కృష్ణానదీ యాజమాన్య బోర్డు స‌మావేశానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.. ఇప్ప‌టికే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా స‌మావేశం నిర్వ‌హించ‌గా.. ఈ నెల 27వ తేదీన స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఇక‌, నోటీసుల‌తో భేటీ అజెండాను జతపరిచిన కేఆర్ఎంబీ.. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో…
    • ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాల‌సీలో మార్పులు..
      #తెలంగాణ

      ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాల‌సీలో మార్పులు..

      ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాల‌సీలో కీల‌క మార్పులు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును ప్ర‌భుత్వం పెంచ‌డంతో ఇన్సూరెన్స్ పాల‌సీలో, ప్రీమియం స్లాబుల‌ను మారుస్తూ ఆర్థిక‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఇప్ప‌టి వ‌ర‌కు 53 ఏళ్ల వ‌ర‌కే ఇన్సూరెన్స్ అవ‌కాశం ఉండ‌గా.. ఇప్పుడూ ఆ వ‌య‌స్సును 56 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఇక‌, కనిష్ఠ బీమా వయసు 21 నుంచి 19 ఏళ్ల‌కు తగ్గించింది. కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ.…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ భారీగా పాజిటివ్ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ భారీగా పాజిటివ్ కేసులు

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగాయి.. గ‌త బులెటిన్‌లో 300కు దిగువ‌గా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ఇవాళ మ‌ళ్లీ నాలుగు వంద‌ల‌కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 405 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. మ‌రో ముగ్గురు క‌రోనా బాధితులు మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 577 మంది కోవిడ్ బాధితులు పూర్థిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల…
    • అల.. ఐతే దళిత బంధుకు సహకరిస్తాం: రేవంత్ రెడ్డి
      #తెలంగాణ

      అల.. ఐతే దళిత బంధుకు సహకరిస్తాం: రేవంత్ రెడ్డి

      తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…
    • దళిత బంధు కాదు.. చరిత్రలో దళిత  ద్రోహిగా మిగిలిపోతావు..!
      #కరీంనగర్

      దళిత బంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు..!

      ద‌ళిత బంధు ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలోని అన్ని ద‌ళితు కుటుంబాల‌కు విడ‌త‌ల వారీగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. రైతు బంధు త‌ర‌హాలో ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తామ‌ని.. ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న ద‌ళిత కుటుంబానికి కూడా ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. అయితే, దళితబంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు అంటూ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. దళితులకు సంబందించిన 30వేల కోట్ల రూపాయలని కమీషన్ల…
    • ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా ద‌ళిత బంధు..
      #Top Story

      ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా ద‌ళిత బంధు..

      ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న ద‌ళిత కుటుంబానికి కూడా ద‌ళిత‌బంధు ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు.. రైతు బంధు త‌ర‌హాలో ద‌ళిత బంధు కూడా అంద‌రికీ వ‌ర్తింస్తుంద‌ని.. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్న‌వారికి రైతు బంధు వ‌చ్చిన‌ట్టే.. ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా ద‌ళిత బంధు వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాం.. ఆ…
    ←1…1,3571,3581,3591,3601,361…1,494→

తాజావార్తలు

  • Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

  • AP Ministers Ratings: మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • Pawan Kalyan : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?

  • IPL 2026: ఐపీఎల్‌కు ముందు ఫ్యాన్స్‌కు షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో బిగ్ ట్విస్ట్!

  • Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions