Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?
      #తెలంగాణ

      సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?

      సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్న‌ట్టు పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుంద‌ని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
    • క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..

      తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. అయితే, గ‌త బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గ‌గా.. తెలంగాణలో మాత్రం స్వ‌ల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది.. మ‌రో ఐదుగురు మృతి చెందారు, ఇదే స‌మ‌యం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో…
    • పైసలు లేకపోతే ఎవ్వ‌డూ దేక‌డు, కాన‌డు.. డ‌బ్బు చాలా ముఖ్యం-టీఆర్ఎస్ ఎమ్మెల్యే
      #కరీంనగర్

      పైసలు లేకపోతే ఎవ్వ‌డూ దేక‌డు, కాన‌డు.. డ‌బ్బు చాలా ముఖ్యం-టీఆర్ఎస్ ఎమ్మెల్యే

      డ‌బ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడిన‌ట్టుగా.. బ‌తుకు బండిని న‌డేపేది ప‌చ్చ‌నోటే.. డ‌బ్బును బ‌ట్టి మ‌నిషికి స్టేట‌స్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోక‌లు కూడా వ‌చ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డ‌బ్బుల‌పై హాట్ కామెంట్స‌ల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వ‌హించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాల‌కిష‌న్‌.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం…
    • రేపు అన్ని పీఎస్‌ల‌లో కేసీఆర్‌పై ఫిర్యాదులు.. సోమ‌వారం పార్ల‌మెంట్‌లో దీక్ష‌..!
      #తెలంగాణ

      రేపు అన్ని పీఎస్‌ల‌లో కేసీఆర్‌పై ఫిర్యాదులు.. సోమ‌వారం పార్ల‌మెంట్‌లో దీక్ష‌..!

      భార‌త రాజ్యాంగం విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లల‌పై ప్ర‌తిప‌క్షాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.. అయితే, ఈ వ్య‌వ‌హారంలో సీఎంపై అన్ని పీఎస్‌ల‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్ల‌లో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాట‌ల వెన‌క కుట్ర ఉంద‌న్న ఆయ‌న‌.. న‌రేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్…
    • యూజీసీ చైర్మ‌న్‌గా తెలంగాణ బిడ్డ‌..
      #జాతీయం

      యూజీసీ చైర్మ‌న్‌గా తెలంగాణ బిడ్డ‌..

      యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ నియ‌మితుల‌య్యారు.. యూజీసీ చైర్మ‌న్‌గా తెలంగాణ‌కు చెందిన మామిడాల జగదీష్ కుమార్‌ను నియ‌మిస్తున్న‌ట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ‌ ఉత్తర్వులు జారీ చేసింది… ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు జగదీష్ కుమార్… యూజీసీ చైర్మన్‌గా ఆయ‌న‌ ఐదు సంవత్సరాలు కొన‌సాగుతార‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్ర‌భుత్వం.. Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవ‌స‌ర‌మైతే రాజీనామాకు సై.. జ‌గ‌దీష్…
    • కేసీఆర్‌పై ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
      #ఆంధ్రప్రదేశ్

      కేసీఆర్‌పై ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్.. కేసీఆర్‌.. ఈ మ‌ధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పద‌మైన విష‌యం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేప‌ల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో క‌లిసి పాల్గొన్న మంత్రి ఆదిమూల‌పు సురేష్.. కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నార‌ని ఆగ్ర‌హం…
    • రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక: సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక: సీఎం కేసీఆర్

      రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ…
    • తెలంగాణ‌లో నిల‌క‌డ‌గా కోవిడ్ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ‌లో నిల‌క‌డ‌గా కోవిడ్ కేసులు

      తెలంగాణ‌లో క‌రోనా కొత్త కేసుల సంఖ్య నిల‌క‌డ‌గా కొన‌సాగుతోంది.. గ‌త బులెటిన్‌తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త త‌గ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో తెలంగాణ‌లో 2,421 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో ఇద్ద‌రు కోవిడ్ బాధితులు మృతిచెంద‌గా.. ఇదే స‌మ‌యంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేర‌గా.. కోలుకున్న‌వారి సంఖ్య…
    • LIVE: రెండో రోజు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
      #తెలంగాణ

      LIVE: రెండో రోజు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం

    • రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందెంత?
      #ఆంధ్రప్రదేశ్

      రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందెంత?

      రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.7,032 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌లో గతంతో పోలిస్తే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 బడ్జెట్‌లో రూ.7,049 కోట్ల కేటాయింపు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది డబ్లింగ్, థర్డ్ లైన్, బై పాస్‌ల కోసం రూ.5,517 కోట్లు కేటాయించగా..…
    ←1…1,1561,1571,1581,1591,160…1,494→

తాజావార్తలు

  • Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!

  • Story Board: యుద్ధం విషయంలో ట్రంప్ కు వెనకడుగు తప్పదా..?

  • Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!

  • SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్

  • Deepika: ​అంధ మహిళా క్రికెట్ టీం కెప్టెన్ దీపికకు ఇంటి స్థలం కేటాయింపు.. 6 నెలల్లో ఇల్లు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ

ట్రెండింగ్‌

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions