పైసలు లేకపోతే ఎవ్వడూ దేకడు, కానడు.. డబ్బు చాలా ముఖ్యం-టీఆర్ఎస్ ఎమ్మెల్యే
డబ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడినట్టుగా.. బతుకు బండిని నడేపేది పచ్చనోటే.. డబ్బును బట్టి మనిషికి స్టేటస్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోకలు కూడా వచ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులపై హాట్ కామెంట్సల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం అన్నారు.. తెలంగాణ రాక ముందు ఆడపిల్లలను అంగట్లో సరుకుల్లాగా అమ్మేవారంటూ పాత రోజులకు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. దళిత కుటుంబాలకు పెళ్లి చేసే స్తోమత లేకపోవడంతో పురిట్లోనే డాక్టర్లకు డబ్బులు ఇచ్చి తీసివేసేవారన్నారు.. ఇక, పైసలు లేకపోతే ఎవ్వడూ దేకడు.. ఎవ్వడూ కానడు… పైసలు లేకపోతే ఏం చేయలేమని.. మనిషికి డబ్బు చాలా ముఖ్యమని తెలిపారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా.. దపదఫాలుగా ఈ పథకాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
Read Also: రేపు అన్ని పీఎస్లలో కేసీఆర్పై ఫిర్యాదులు.. సోమవారం పార్లమెంట్లో దీక్ష..!
తాజావార్తలు
-
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
-
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
-
Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
-
Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
-
CSK Injury Update: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!