Kishan Reddy Letter to Cm Revanth Reddy: ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అప్పటి వరకూ తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. ఈ లేఖలో.. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను…
Harish Rao: తాజాగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అలాగే ఈ అంశంపై ఆయన అనేక కామెంట్స్ చేసారు. ఇక మరోవైపు.. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన వుందటూ ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి.. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మన విద్యార్థులు…
CM Revanth Reddy Talked about KTR: నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత కేటిఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ రెండు గంటలపాటు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.. కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలడమే మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పాలనను చూసి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39. 50 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ లోక్ సభ ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగిన లేదా తగ్గకున్నా మేం పాసైనట్లే.. రెఫరెండం అంటే అదీ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Srisailam Darshan: హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకునే వారికి శ్రీశైలం ఆలయంలో..
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. చాలా మంది ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.