Harish Rao: గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన ఉంది.. మాజీ మంత్రి..
- తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్.
- ప్రభుత్వం పచ్చదనం - స్వచ్చదనం అనే ప్రోగ్రాం చేస్తుందని.
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి అయిందని.
- ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తాజాగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అలాగే ఈ అంశంపై ఆయన అనేక కామెంట్స్ చేసారు. ఇక మరోవైపు.. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన వుందటూ ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి.. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మన విద్యార్థులు నష్ట పోతున్నారని., అర్థం కాకపోతే అఖిలపక్షం పిలవండి.., మన విద్యార్థులకు మన రాష్ట్రంలో సీట్లు వచ్చే విధంగా చేయండి., 9,10, 11,12 తరగతులు ఇక్కడ చదివితే ఇక్కడ లోకల్ అవుతారు.. కర్ణాటకలో మెడిసిన్ చదివి వచ్చిన మన విద్యార్థులు ఇక్కడ పీజీ చదవాలి అంటే నాన్ లోకల్ అవుతారు. పరిపాలనా వైఫల్యం వల్ల ఇది జరుగుతుందని ఆయన అన్నారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పచ్చదనం – స్వచ్చదనం అనే ప్రోగ్రాం చేస్తుందని., కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వలేదని., మొదటి రోజు సమస్యలను నోట్ చేసుకోవాలని.. రెండో రోజు బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లాలి అన్నారు. వాటి కోసం డబ్బులు విడుదల చేయలేదని., గ్రామ పంచాయతీలల్లో డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని.. రాష్ట్రంలో ఏ ఊరికి అయినా వెళ్లి చూసినా అదే పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. ఆలోచన లేకుండా ఈ ప్రోగ్రాం మొదలు పెట్టారని., నిధులు ఇచ్చి విధులు చేయమని చెప్పాలంటూ హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవ్వాళ్టికి 8 నెలలు పూర్తి అయిందని., ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదంటూ ఆయన మాట్లాడారు.
Bangladesh: నోబెల్ విజేత యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం.. రేపే ప్రమాణస్వీకారం
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!