Harish Rao: గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన ఉంది.. మాజీ మంత్రి..
- తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్.
- ప్రభుత్వం పచ్చదనం - స్వచ్చదనం అనే ప్రోగ్రాం చేస్తుందని.
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి అయిందని.
- ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తాజాగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అలాగే ఈ అంశంపై ఆయన అనేక కామెంట్స్ చేసారు. ఇక మరోవైపు.. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన వుందటూ ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి.. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మన విద్యార్థులు నష్ట పోతున్నారని., అర్థం కాకపోతే అఖిలపక్షం పిలవండి.., మన విద్యార్థులకు మన రాష్ట్రంలో సీట్లు వచ్చే విధంగా చేయండి., 9,10, 11,12 తరగతులు ఇక్కడ చదివితే ఇక్కడ లోకల్ అవుతారు.. కర్ణాటకలో మెడిసిన్ చదివి వచ్చిన మన విద్యార్థులు ఇక్కడ పీజీ చదవాలి అంటే నాన్ లోకల్ అవుతారు. పరిపాలనా వైఫల్యం వల్ల ఇది జరుగుతుందని ఆయన అన్నారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పచ్చదనం – స్వచ్చదనం అనే ప్రోగ్రాం చేస్తుందని., కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వలేదని., మొదటి రోజు సమస్యలను నోట్ చేసుకోవాలని.. రెండో రోజు బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లాలి అన్నారు. వాటి కోసం డబ్బులు విడుదల చేయలేదని., గ్రామ పంచాయతీలల్లో డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని.. రాష్ట్రంలో ఏ ఊరికి అయినా వెళ్లి చూసినా అదే పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. ఆలోచన లేకుండా ఈ ప్రోగ్రాం మొదలు పెట్టారని., నిధులు ఇచ్చి విధులు చేయమని చెప్పాలంటూ హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవ్వాళ్టికి 8 నెలలు పూర్తి అయిందని., ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదంటూ ఆయన మాట్లాడారు.
Bangladesh: నోబెల్ విజేత యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం.. రేపే ప్రమాణస్వీకారం
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!