రియల్మీ మరోసారి భారతీయ స్మార్ట్ఫోన్ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 11 ప్రో సిరీస్ను ప్రారంభించింది. రియల్మీ 11ప్రో, రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్లు గురువారం భారత మార్కెట్లోకి వచ్చాయి.
ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 కొత్త సీరిస్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొత్త తరహా ఫీచర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లో బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందనే వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి.
స్మార్ట్ ఫోన్లు పేలడం కోత్తేమి కాదు.. మనం తరుచుగా ఫోన్లు పేలిపోవడం గురించి వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇటీవలే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో స్మార్ట్ ఫోన్లు పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్లు పేలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ యూజర్లు అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీకి సంబంధించినవే.
ఈ స్మార్ట్ యుగంలో మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది రోజురోజుకు పెరుగుతోన్న టెక్నాలజీ అనేక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో మనిషి తన మేధో శక్తితో ఎన్నో ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాడు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించారు.
బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ వాచ్ ను ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అందుబాటులోకి తీసుకవచ్చింది. రివోల్ట్ ఎఫ్ఎస్1 పేరుతో వస్తునన్ ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించింది.
సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్ఫోన్లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోనో కంపెనీ అయిన మోటోరోలా తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో.. అదిరిపోయూ ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను లాంచ్
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది.