Home
Team India
Team India News
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
Vaibhav Sooryavanshi: భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ క్రికెట్లో ఆరంభం అంత సులభంగా సాగడం లేదు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్లో ఆడిన రెండు మ్యాచ్లలోనూ మంచి ఆరంభాలు లభించినప్పటికీ.. వరుసగా 13, 14 పరుగులకే అవుట్ అయ్యాడు. 2026 టీ20 వరల్డ్ కప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజు శామ్సన్ స్థానంలో వైభవ్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం అతని స్థానానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. అంతర్జాతీయ… -
Shreyas Iyer: “ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు”.. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్లో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు.. సారథిగా మొదటి విజయం ఇంకా దక్కలేదు. ఈ పర్యటనలో అతను టాస్లు గెలవడంలో సఫలమవుతున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చడంలో మాత్రం విఫలమవుతున్నాడు. మ్యాచ్ అనంతరం… -
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్..
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్తో రికార్డులకెక్కాడు. జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఒంటరి పోరాటం చేసిన అయ్యర్ (49 బంతుల్లో 80 నాటౌట్) టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ సరికొత్త రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్పై ఒక భారత కెప్టెన్గా నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అయ్యర్ అందుకున్నాడు. గతంలో… -
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: టీమిండియాలో ఆటగాళ్లను నిరంతరం మార్చే చాప్ అండ్ చేంజ్ (Chop and change) సంస్కృతిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ విషయంలో అన్యాయం జరిగిందని.. ఆటగాళ్లందరినీ ఒకేలా చూడటం లేదంటూ మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, కొద్ది నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు శామ్సన్పై వేటు వేయడం… -
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
How Team India Can Bounce Back Against England: వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటన పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయడమే కాకుండా, జట్టులోని లోపాలను స్పష్టంగా ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలంటే భారత జట్టు తక్షణమే కొన్ని కీలక వ్యూహాత్మక మార్పులు చేయడంతో… -
Tilak Varma: వైస్ కెప్టెన్పై పీక్స్లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
Tilak Varma: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ తెలుగు తేజం తిలక్ వర్మపైనే నిలిచాయి. నేటి మ్యాచ్లో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేక బెంచ్కే పరిమితం చేస్తారా? అనే అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన ఈ హైదరాబాద్… -
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
Jofra Archer: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్ను ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్చర్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 4 వికెట్లతో చెలరేగడంతో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్చర్ మాట్లాడుతూ.. ఐపీఎల్లో భారత బ్యాటర్లను ఎదుర్కోవడానికి, ఇక్కడ బౌలింగ్ చేయడానికి… -
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumble: ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుతో పాటు జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను కుంబ్లే తీవ్రంగా తప్పుపట్టారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా… -
Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి మ్యాచ్ పరిస్థితులను, పిచ్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. పరుగుల పరంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.… -
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
ఇటీవల కాలంలో భారత టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లోనూ టీమిండియా వరుస పరాజయాలను చవిచూసింది. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పక్కనబెట్టి, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే.. సూర్యవంశీ రెండు మ్యాచ్ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు వైస్ కెప్టెన్ తిలక్…
తాజావార్తలు
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!