కోలీవుడ్లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి…
దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ…
Sathyan Sivakumar: సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.
ఓ సినిమా హిట్గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పు లేదు కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పొగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిలైనవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డీమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి మిగిలినవన్నీ జెండ్ బామ్ రాసుకునే ఫిల్మ్స్గా మారాయి. Also…
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also…
ఈ వారం రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. అసలు విషయం ఏమిటంటే విశాల్ హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన మద గజ రాజా అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా…
హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ జంటగా నటించిన ‘ లబ్బర్ పంధు’. ఈ చిత్రం విడుదలై అభిమానుల నుండి భారీ స్పందనను అందుకుంది. దీపావళి సందర్భంగా ‘లబ్బర్ పంధు’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతి వారం ఓటీటీలలో కొత్త సినిమాలు విడుదలవుతాయి. కరోనా తర్వాత OTT ప్లాట్ఫారమ్లు పెరగడంతో, అభిమానులు ప్రతి వారం తమ కుటుంబాలతో కలిసి ఓటీటీలలో కొత్త సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీపావళికి ఓటీటీ ప్లాట్ఫారమ్లలో గట్టిగానే…
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది.
సినీ పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 12, బుధవారం తమిళనాడులోని పల్లవాకంలోని తన గదిలో అతను విగతజీవిగా కనిపించాడు. గత రెండు రోజులుగా ప్రదీప్కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. అయితే అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు అతడి ఇంటి దెగ్గరికి వెళ్లి పలు మార్లు తలుపును తట్టాడు. ఆ సమయంలో బయట వాకిలి…
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు…